ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి టీజీఈ జేఏసీ నేతలకు సర్కారు మంగళవారం ఇచ్చిన హామీలు సత్వరమే నెరవేర్చాలని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ డిమాండ్ చేశ�
ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మునిగాల మణిపాల్ రెడ్డి
డిమాండ్ చేశారు. మండలంలోని సుందరగిరి గ్రామ పరిధిలోనీ ఇప్పలపల్లి మండల పరిషత్ ప్రా�
షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులకు సంబంధించిన నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని సమాజ్వాదీ పార్టీ తెలంగాణ స్టేట్ సెక్రటరీ ముహమ్మద్ ముజాహిద్ డిమాండ్ చేశారు.
న్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను పూర్తి గా సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని.. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అని పలువురు ఆందోళన నిర్వహించారు.
సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ కార్మికులకు యారన్ సబ్సిడీ నీ వెంటనే చెల్లించాలని సీఐటీయూ పవర్ లూం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొడం రమణ డిమాండ్ చేశారు. CITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తంగళ్ళప
ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా గోదావరిఖని భాస్కర్ రావు భవన్ కు విచ్చేస�
Collector Koya Sriharsha | ధర్మారం, ఏప్రిల్ 30:కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమ శాతం రాగానే కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు సూచించారు.
రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో మహిళలు, యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలపై నిఘా కొనసాగుతుందని, వారి అసభ్య ప్రవర్తనను రికార్డు చేసి అరెస్ట్ చేస్తున్నామని హైదరాబాద్ మహిళా సేఫ్టీ డీసీపీ కవిత త�
చట్టప్రకారం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే స్పృహ నేటి తరంలో పెరుగుతున్నది. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాక పెండ్లిళ్ల రిజిస్ట్రేషన్లు భారీగా
ఎడతెరిపిలేని వర్షాలకు వచ్చిన భారీ వరదలతో రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులు దెబ్బతిన్నాయి. రోడ్లు, బ్రిడ్జిలపై వాగులు ఉప్పొం గడంతో పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. రాకపోకల కు తీవ్ర ఆటంకం ఏర్పడ
ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి వ
బోయినపల్లి వినోద్ కుమార్ | జిల్లాలోని కథలాపూర్ మండలం తాండ్రియాల్ గ్రామంలో ధాన్యం సేకరణ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పౌర సరఫరాల సంస్థ కమిషన�