ఈ ఏడాది భానుడి ప్రతాపంపై (heatwave) ఐఎండీ తొలి హెచ్చరిక నేపధ్యంలో అధిక ఉష్ణోగ్రతల నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం మార్గదర్శకాలను జారీ చేసింది.
Temperatures | మార్చి నెల ఆరంభం కాకముందే.. ఎండలు దంచి కొడుతున్నాయి. ఫిబ్రవరి నెల పూర్తి కాకముందే దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో.. ఆయా రాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లోని అఫర్వత్ పర్వతం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. భారీ చరియ విరగడంతో పోలండ్కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతిచెందారు. మరో 19 మంది పర్యాటకులు గాయపడ్డారు.
Joshimath | ఉత్తరాఖండ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం జోషీమఠ్లో (Joshimath) భారీగా మంచు కురుస్తున్నది. దీంతో ప్రమాదపుటంచున ఉన్న ఆధ్యాత్మిక కేంద్రంలో భారీగా హిమం పేరుకుపోతున్నది.
ఉత్తర భారతదేశం గజగజ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు �
north india cold wave ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో గజగజలాడుతున్నాయి. అయితే వెదర్ డిపార్ట్మెంట్ మరో షాకింగ్ వార్త చెప్పింది. రానున్న అయిదారు రోజుల్లో టెంపరేచర్లు మరిం
snow fallఉత్తరాది రాష్ట్రాలు చలితో వణికిపోతున్నాయి. హిమాలయాల నుంచి వస్తున్న శీతల గాలుల వల్ల .. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. ఈశాన్య ఉత్తరాదిలో ఉష
Delhi | దేశ రాజధాని ఢిల్లీని మంచు దుప్పటి కమ్మేసింది. ఢిల్లీతోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు
Cyclone Mandous | మాండూస్ తుఫాను వాయుగుండంగా మారిందని, మరో 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనిప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,
Cyclone Mandous | ఆంధ్రప్రదేశ్కు మాండూస్ ముప్పు ముంచుకొస్తున్నది. తుఫానుగా మారిన వాయుగుండం తీరం దాటింది. శనివారం అర్ధరాత్రి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య మామల్లాపురం సమీపంలో తీరం దాటింది.
‘మాండస్' తుఫాను తమిళనాడును వణికిస్తున్నది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మామల్లాపురం సమీపంలో తుఫాన్ తీరందాటే అవకాశమున్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.
Cyclone Mandous | బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తీవ్ర తుఫానుగా మారింది. చెన్నైకి 440 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉన్నదని, శుక్రవారం ఉదయానికి కొంత బలహీనపడి తుఫాన్గా మారింది.
Rain Alert | తమిళనాడు రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది బుధ�
Cold Wave | రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలను చలి వణికిస్తోంది. తెల్లవారుజామున మంచు కురియడంతో.. ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. సాయంత్రం 6 అయిందంటే చాలు చలి తీవ్రత పెరిగిపోతోంది. అయితే రా�