కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురులు రాజ్యమేలుతున్నారని, దోపిడీదారులకు పోలీసు, రెవెన్యూ అధికారులు అన్ని విధాలా సహకరిస్తున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంక�
ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగా నది పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు మైనింగ్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదిలాబా ద్ ఎంపీ జీ నగేశ్ సూచించారు.
మాగనూరు పెద్ద వాగు వద్ద ఇసుక వివాదం రాజుకున్న ది. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథ కం పేరుతో రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఇసుక దోపిడీకి యత్నిస్తున్నది. మక్తల్ ని యోజకవర్గం భూత
వారం రోజులుగా మాగనూరు మండల కేంద్రంలోని పెద్ద వాగు నుంచి ఇసుక తరలిపోకూడదని పలుమార్లు అడ్డువేసినా రాఘవ కన్స్ట్రక్షన్ సిబ్బంది మొండి పట్టుదలతో వాగులో ఇసుక తరలించడానికి వస్తుండడంతో సంబంధిత అధికారులపై మ�
అనుమతి పేరుతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. భూపాలపల్లి జిల్లా సరిహద్దుల్లోని మానేరు సహా అనుమతి లేని వాగుల నుంచి దర్జాగా తోడేస్తున్నా అడిగేవారు లేకపోవడంతో అడ్డూఅదుపు లేకుండా జోరుగా దందా నడుస్తోం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కృష్ణానదిలో ఇసుక దొంగలు పడ్డారు. అధికార పార్టీ అండదండలతో ఏకంగా నదిలో రోడ్లు నిర్మించి రాత్రింబవళ్లు అక్రమంగా కర్ణాటకకు ఇసుకను తరలిస్తున్నారు. సుమారు నాలుగు ప్రాంతాల్లో �
ఇసుక రవాణాను ఆపాలని డిమాండ్ చేస్తూ బోధన్ మండలంలోని సిద్ధాపూర్ -ఖండ్గామ్ గ్రామాల రోడ్డుపై కల్దుర్కి గ్రామ రైతులు సోమవారం ఇసుక టిప్పర్లను అడ్డుకొని నిరసన తెలిపారు.
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపులేకుండా పోతున్నది. బోధన్ విడిజన్లోని మంజీరా నది ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇసుకాసురులు నిబంధనలకు క్వారీలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయా�
ఇసుక అక్రమ రవాణాకు అధికారులు చెక్పెట్టారు. బీర్కూర్ మండల కేంద్రంలో మంజీరా బ్రిడ్జి కింది నుంచి ఇసుకను అక్రమంగా తరలించడానికి ఇసుకాసురులు ఏర్పాటు చేసుకున్న దారిని మూసివేయించారు. బాన్సువాడ సబ్ కలెక్ట�
మహబూబ్నగర్ జిల్లాలోని మూసాపేట్ తాసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రికార్డ్ అసిస్టెంట్ర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడిన ఇసుక మాఫియా లీడర్ శెట్టిశేఖర్పై చర్యలు తీసుకోవాలని శ
గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి లారీలు, ట్రార్టర్లకొద్దీ ఇసుక అక్రమంగా తరలిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని, దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అక్రమ రవాణ
బాల్కొండ నియోజకవర్గంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతున్నది. అధికారపార్టీ నాయకులే ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతుండడం అందుకు అధికారులు వత్తాసు పలుకుతుండడం పరిపాటిగా మారింది. భీమ్గల్, మోర్తాడ్, ఏర్గట్ల, మె�
‘బోధన్ నియోజకవర్గంలో నాకు తెలిసి.. ఒక్క టిప్పర్ కూడా ఇసుక అక్రమ రవాణా జరగడం లేదు. ఇసుకను అక్రమంగా తరలిస్తే మేము ఊరుకోవడం లేదు. బాధ్యతగా పని చేస్తున్నాం.
బాల్కొండ నియోజకవర్గంలో ఇసుక దందా ఆగడంలేదు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఇసుక అక్రమ రవాణా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడంలేదు. భీమ్గల్ మండలం బడాభీమ్గల�