నియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఇసుకాసురులు పట్టించుకోవడంలేదు. మండలంలో ఉన్న మంజీరా నదిని తోడేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. రాత్రివేళ అక్రమంగా తరలిస్తుండడంతో ఇటు రోడ్లు ధ్వంసమవుతు
అభివృద్ధి పేరుతో అధికార పార్టీ నాయకుల అండతో కాంట్రాక్టర్ ఏటి ఇసుకను, మట్టిని అక్రమంగా తోడేస్తున్నారని, ప్రకృతి వనరులను దోచుకుంటూ పర్యావరణ విధ్వంసం సృష్టిస్తున్నారని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ ర
Illegal Sand Transport | మాగనూరు (కృష్ణ) 17: నారాయణపేట జిల్లా పరిధిలోని కృష్ణానదిలో రాత్రి వేళ అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని మండల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి అధికారులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఇసుకాసురులు పట్టించుకోవడంలేదు. బోధన్ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా ఇసుక అక్ర�
ఇసుక లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా మల్లంపల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం మండల కేంద్రంలోని వైన్స్ షాపు ముందు నుంచి నడుచుకుంటూ వస్తున్న ఇద్దరిని హనుమక�
మండలంలోని వివిధ గ్రామాల వాగుల నుంచి అక్రమార్కులు రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. సర్కారుకు పైసా ఆదాయం లేకున్నా ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.3500 నుంచి రూ.4వేల దాకా వసూలు చేస్తూ ఏటా కోట్ల రూపా�
దుందుభీ వాగును అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు చెరబట్టారు. భూగర్భ జలాలను కాపాడుతున్న ఇసుకపై కన్నేసిన నాయకులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తోడేస్తున్నారు. వాగుకు ఇరువైపులా ఉన్న రైతులకు అండగా, ఆ�
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్వారీల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ కోట్లు గడిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన ఆరోపణలు చేశారు. పూడిక తీసేందుకు టెండర్ దక్కించుకున�
మూసాపేట మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామంలో చీకటి దందా రోజు రోజుకు మితిమీరిపోతుంది. అక్రమార్కులు ప్రతి రోజూ యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. ఈ విషయంపై మండలంలోని పలు సోషల్ మీడియాలో అధికారులకు నేరుగా ముడ
‘మాగనూర్ పెద్దవాగును రాఘవ కన్స్ట్రక్షన్స్ గుల్ల చేస్తున్నది. ఇసుక అనుమతి లేకుండా తరలిస్తున్నది. మంత్రి బంధువుల కంపెనీ కావడంతో ప్రభుత్వం అండతో యథేచ్ఛగా వాగును తోడేస్తున్నారు’.. అని మక్తల్ మాజీ ఎమ్మ�
కనీసం అంబులెన్స్ వెళ్లేందుకూ మార్గంలేని కారణంగా ఓ వ్యక్తి ఊపిరి అనంతవాయువుల్లో కలిసిన అమానవీయ ఘటన భద్రాద్రి జిల్లా మణుగూరులో సోమవారం చోటుచేసుకుంది. ఇసుక లోడింగ్, ట్రాన్స్పోర్టు కోసం స్థానిక గోదావర�
మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. మండలంలోని నిజాంపూర్ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమంగా తరలించడం గమనార్హం. కొన్నిరోజులుగా �
నారాయణపేట జిల్లా మాగనూర్ మండలంలోని వడ్వాట్ గ్రామంలో అడవిసత్యారం పెద్దవాగు ఇసుక తరలింపు అంశం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేసింది. ఒకే పార్టీకి చెందిన ఇరువర్గాల నేతలు ఇసుక రీచ్ను నడిపిస్తుండగా వడ్వ�
కొల్లాపూర్లో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. ప్రజాప్రతినిధులపై కూడా దౌర్జన్యం చేస్తోందని చర్చ నడుస్తోంది. ఎన్మన్బెట్ల వాగులో కొద్ది రోజులుగా జేసీబీలతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా.. సంబంధిత అధికారులు అ�