పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు ఆదివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకురాలు దాసరి ఉష మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేస�
వారు తీవ్రవాదులు కాదు.. హత్యలు అరాచకాలు చేసిన వ్యక్తులు అసలే కాదు.. సామాన్య బక్క చిక్కిన రైతులు.. వారు ఆరుగాలం శ్రమంచి పంటలు పండిస్తేనే అందరికీ ఐదు వేళ్లు నోట్లోకి వెళ్తాయి. వారు పస్తులున్నా.. ప్రకృతి సహకరి�
బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డికు సుప్రీంకోర్టు భారీ ఊరట లభించింది. శంకర్పల్లి భూములకు సంబంధించి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మోకిల పోలీస్స్ట�
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన ఓ రైతు వీడియోను పోస్ట్ చేయడమే పెద్ద నేరమైంది. ప్రజా సమస్యలను తమ చానల్ ద్వారా ప్రసారం చేయడమే కాంగ్రెస్ సర్కారుకు కంటగింపుగా మారిం ది.
‘మాది సాధారణ రైతు కుటుంబం. కాయకష్టం చేసుకుంటూ బతికేటోళ్లం. ఊళ్లో తప్ప బయటి ప్రపంచం ఎట్లుంటదో తెలువది. ఎన్నడూ పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కలే నేను. కానీ, భూ కబ్జా చేశానంటూ నాపై అక్రమ కేసు పెట్టిన్రు.
ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున బీఆర్ఎస్ నేతలు సంధించే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు ఇవ్వలేకపోతున్నది. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని నిగ్గదీయడాన్ని రేవంత్రెడ్డి సర్కారు తట్టుకోలేకపోత�
కక్ష పూరితంగా చేసిన దాడి ఘటనలో గాయపడిన వ్యక్తిపైనే కేసు నమోదు చేశారని చేశారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి శుక్రవారం తనకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
Achchampet | అచ్చంపేట మండల విద్యాధికారి పై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని ఆల్ ఇండియా నాగర్ కర్నూల్ జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు జక్కా బాలకిష్టయ్య అన్నారు.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఖండించారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న మాజీ మంత్రి హరీశ్ రావును అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కుట్ర జరుగుతున్నదా? ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే ‘అవును’ అనే సమాధానాలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యకర్తపై పెట్టిన అక్రమ కేసును ప్రశ్నించిన మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు 18మంది నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన బీఆర్�
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేయాలి. కానీ బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాద
తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఈడీ తనను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిందని చెప్పారు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డిని పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేయడంపై హరీశ్రావు తీవ్రంగా ఖండించారు.