అకాల వర్షాలతో ఏటూరునాగారం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొలకెత్తడంతో రైతులు తిరగబోస్తూ ఆరబె ట్టుకుంటున్నారు. నింపిన ధాన్యం బస్తాలు నీటిలో కొంత మేరకు మునక పట్టడంతో వాటిని సైతం తిరగల వేస్తున్నా�
రంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను హమాలీల కొరత వెంటాడుతున్నది. కొనుగోలు కేంద్రాలకు పెద్దఎత్తున ధాన్యం వస్తున్నప్పటికీ హమాలీల కొరతతో రోజుల తరబడి కేంద్రాల వద్దే నిరీక్షించాల్సిన పరిస్థితి
Harish Rao | లక్షా50వేలకోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తారట.. కానీ, రైతులకు మాత్రం సున్నం పెడతాడట అంటూ రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బ
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండడంతో ఆరుగాలం కష్టపడి పండించిన అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలోని బోడకొండతోపాటు దానికి అనుబంధంగా ఉన్న లోయపల్
ధర్మారం, బూర్గుపల్లి గ్రామాల్లో శనివారం ఎట్టకేలకు ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘ఎక్కడి ధాన్యం
దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో పంట పండిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్, చామన్పల్లి, చెర్లభూత్కూర్, దుర్షేడు గ్రామాల్లో శుక్రవారం మంత్ర�