fluoride removal system | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి (IIT Guwahati) పరిశోధకులు మరో ఘనత సాధించారు. భూగర్భ జలాల్లోని ఫ్లోరైడ్, ఐరన్ తొలగించే నీటి శుద్ధి వ్యవస్థను అభివృద్ధి చేశారు.
అంతర్జాతీయ సరిహద్దుల్లో నిఘా కోసం అధునాతన ఏఐ ఆధారిత రోబోలను ఐఐటీ గువాహటి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇవి సవాలుతో కూడిన భూభాగాలపై ఏఐ-ఆధారిత నిఘా, నిరంతర పర్యవేక్షణను అందిస్తాయని అధికారులు తెలిపారు.
విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించి ఆత్మహత్యలను నిరోధించడానికి పలు కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని ఐఐటీ గువాహటి నిర్ణయించింది. కొత్త విద్యార్థులు బోధన సిబ్బందితో కలసి మార్నింగ్ వాక�
Massive Moon Replica | సైన్స్ ఫెస్ట్లో చంద్రుడి భారీ ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. మూన్ పైకి నాసా పంపిన శాటిలైట్ ద్వారా తీసిన చిత్రాల ఆధారంగా దీనిని రూపొందించారు. ఈ భారీ చంద్రుడి ఆకృతిని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్ర�
IIT-Guwahati | బీటెక్ విద్యార్థి మృతిపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో డీన్ను తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఐఐటీ గౌహతి డీన్ రాజీనామా చేశారు.
IIT Guwahati student | ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో చేరాలని ఉందని ఐఐటీ విద్యార్థి పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్, ఈ మెయిల్ ద్వారా తన కోరికను వ్యక్తం చేసిన అతడు క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. ఈ విషయం తెలి�
డాటా సైన్స్ కోర్సుల నిర్వహణలో ఐఐటీ హైదరాబాద్ టాప్ ర్యాంకులో నిలిచింది. బ్యాచిలర్ ఆఫ్ డాటాసైన్స్ డిగ్రీ విభాగంలో దేశంలోని మూడు ఐఐటీలు ఉత్తమ ర్యాంకులు పొందాయి.
దేశంలోని ఐఐటీల్లో (IIT) ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. రెండు సెషన్లలో ఈ ప్రవేశ పరీక్షను (Entrance exam) నిర్వహిస్తారు.
దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో (IIT) ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) పరీక్ష వచ్చే నెల 4న జరుగనుంది. ఈ ప్రవేశపరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను
జేఈఈ అడ్వాన్స్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 30 నుంచి మే 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనున్నది. పరీక్షను జూన్ 4న దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ బ్రోచర్ను ఐఐట�
JEE Advanced | జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూల్ గురువారం విడుదలైంది. గువాహటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ షెడ్యూల్ను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను వచ్చే ఏడాది జూన్ 4న నిర్వహించనున్�
ఐఐటీ గువహటికి చెందిన విద్యార్ధి శుక్రవారం రాత్రి తన హాస్టల్ రూంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేరళ రాష్ట్రానికి చెందిన విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడటం ఐఐటీ గువహటి క్యాంపస్లో కల�
ఐఐటీ-గువాహటి పరిశోధకుల వినూత్న కోటింగ్ న్యూఢిల్లీ, ఆగస్టు 29: పండ్లు, కూరగాయలను రెండు నెలలపాటు తాజా గా ఉంచే బయోడీగ్రేడబుల్ కోటింగ్ మెటీరియల్ను ఐఐటీ-గువాహటి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది పండ్లు, కూర�