నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవ�
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా పొదుపు సంఘాల పనితీరు భేషుగ్గా ఉందని ఐడీబీఐ బ్యాంకు అధికారుల ప్రతినిధుల బృందం కితాబిచ్చారు. మండలంలోని నల్లవెల్లి గ్రామంలో పొదుపు సంఘాల పనితీరును అధ్యయనం చేయడానికి హర్యానా, ప
ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ కోసం బిడ్ల దాఖలుకున్న గడువును వచ్చే నెల ప్రథమార్ధం వరకు పొడిగించే అవకాశాలున్నాయని శుక్రవారం ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి అన్నారు.
కొత్త ప్రైవేటు బ్యాంక్ల్లో విదేశీ వాటా పరిమితిపై ఉన్న నిబంధనలకు నీళ్ళొదులుతూ ప్రైవేటీకరణ బాటలో ఉన్న ఐడీబీఐ బ్యాంక్లో మెజారిటీ వాటాను విదేశీయులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభు త్వం సిద్ధంగా ఉంది.
వ్యూహాత్మక వాటా విక్రయం తర్వాత ఐడీబీఐ బ్యాంక్.. భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంక్గానే పరిగణించబడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) స్పష్టం చేసి
ఐడీబీఐ బ్యాంక్ ను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విక్రయానికి సంబంధించి బిడ్లను ఆహ్వానించింది. ఐడీబీఐ బ్యాంక్లో కేంద్రం, ఎల్ఐసీలు 60.72 శాతం వాటా కలిగివున్నాయ�
ఐడీబీఐ బ్యాంక్ను విక్రయించేందుకు బిడ్స్ను ఆహ్వానించనున్నట్టు దీపం కార్యదర్శి తుహిన్కాంత్ పాండే చెప్పారు. ఈ బ్యాంక్ ప్రైవేటీకరణకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ (ఈవోఐ)పై డిజిన్వెస్ట్మెంట్ శాఖ
సరికొత్త ప్లాన్ను పరిచయం చేసిన బీమా దిగ్గజం ముంబై, సెప్టెంబర్ 6: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆఫ్ ఇండియా ఓ సరికొత్త పెన్షన్ ప్లస్ ప్లాన్ను పరిచయం చేసింద�
బ్యాంక్లో 51% వాటాను అమ్మే యోచనలో ఎల్ఐసీ, కేంద్ర ప్రభుత్వాలు కొనసాగుతున్న చర్చలు.. తుది నిర్ణయం తీసుకోనున్న మంత్రుల బృందం ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు అంతా సిద్ధం చేస్తున్నారు. బ్యాంక్లో 51 శాతం వాటాను