ICC Rankings: వన్డే ఐసీసీ ర్యాంకింగ్స్లో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది. తొలి ప్లేస్లో ఆస్ట్రేలియా, రెండో స్థానంలో పాకిస్థాన్ ఉన్నాయి. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడు పాయింట్ల తేడా ఉంది.
ODI team rankings | అంతర్జాతీయ వన్డే మ్యాచ్ల టీమ్ ర్యాంకింగ్స్లో రెండు రోజుల క్రితం అగ్రస్థానానికి చేరుకున్న పాకిస్థాన్ జట్టు.. గంటల వ్యవధిలోనే ఆ స్థానాన్ని కోల్పోయింది.
Virat Kohli | కొంతకాలంగా ఫామ్లో లేక, భారీ ఇన్నింగ్స్లు ఆడేందుకు ఇబ్బంది పడుతూ వచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఎట్టకేలకు జూలువిదిల్చాడు. ఆసియా కప్లో అద్భుతమైన పునరాగమనం చేశాడు.
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. జట్టులో పునరాగమనం తర్వాత అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనే కాకుండా భవిష్యత్తులో జట్టు పగ్గాలు పట్టే సత్తా కూడా తనకుందని నిరూపించాడు. గాయం�
ఇంగ్లండ్-ఇండియా మధ్య ముగిసిన మూడో వన్డే తర్వాత భారత ఆటగాళ్లు ర్యాంకింగ్స్ లో మెరుగుపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకులలో రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా తమ ర్య
ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో అద్భుతంగా పోరాడి విజయం సాధించిన టీమిండియా.. వన్డే ర్యాంకింగ్స్లో మూడో స్థానానికి చేరింది. ఈ జాబితాలో న్యూజిల్యాండ్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స
ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా సారధి రోహిత్ శర్మ మరో అడుగు ముందుకేశాడు. అంతకుముందు నుంచి నాలుగో స్థానంలోనే ఉన్నప్పటికీ.. విరాట్ కోహ్లీకి అతనికి మధ్య పాయింట్ల తేడా ఉండేది. కానీ ఇంగ్లండ్త
ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్ టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ను తన కెరీర్ లోనే ఉత్తమ ర్యాంకుకు చేరిస్తే అదే ఒక్క ప్రదర్శన జస్ప్రీత్ బుమ్రాను అగ్రపీఠం మీద కూర్చోబెట్టింది. ఐసీసీ తాజాగా విడుదల �
తాజాగా ముగిసిన ఇంగ్లండ్-భారత్ టెస్టు మ్యాచ్ తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రిషభ్ పంత్ టాప్ టెన్ బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించ�
ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్గా ఒక వెలుగు వెలిగిన కోహ్లీ.. ప్రస్తుతం పేలవ ఫామ్తో బాధ పడుతున్నాడు. రెండేళ్లుగా అంతర్జాతీయ సెంచరీ లేక ఇబ్బంది పడుతున్నాడు. అదే సమయంలో ఇతర దేశాల బ్యాటర్లు రాణిస్తున్నారు. ఈ నేపథ
ప్రస్తుతం న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్న ఇంగ్లండ్ మాజీ సారధి జోరూట్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరాడు. ఆస్ట్రేలియా స్టార్ ప్ల
న్యూఢిల్లీ: ఐసీసీ ర్యాంకింగ్స్కు సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చింది. ఎంఆర్ఎఫ్ టైర్స్ ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ర్యాంకింగ్స్లో ఇండియా టాప్ ప్లేస్లో నిలిచింది. రెండవ స్థానంలో ఇంగ్లండ్ ఉంది. ఇంగ్లండ్ క
ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత పాక్ క్రికెటర్ల ఐసీసీ ర్యాంకులు మెరుగయ్యాయి. ముఖ్యంగా మూడు వన్డేల్లో రెండు సెంచరీలతో అదరగొట్టిన పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ ఏడు ర్యాంకులు మెరుగై ఏకంగా మూడో స్థానానికి ఎగబాకాడు. ద
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో మరోసారి మన జడ్డూ టెస్టు ఆల్రౌండర్లలో నెంబర్ వన్ స్థానానికి చేరాడు. అలాగే ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మూడు స్థానాలు మెరుగై ఐదో ర్యాంకు �