రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ జూలై 19 నాటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్నది. తొలి వార్షికోత్సవం సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. తాము సాధించిన ఘనతలను వివరించారు. ఈ వివ
కూకట్పల్లి నియోజకవర్గంలో పలు చెరువులను అభివృద్ధి చేశామని, మిగిలిపోయిన చెరువులను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కురుమయ్యగారి నవీన్ కుమార్
శేరిలింగంపల్లి మండలం చందానగర్లోని గంగారాం చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం పరిశీలించారు. ఆ చెరువులో డంపింగ్ ఎవరు చేస్తున్నారు..? డంపింగ్ చేసిన వారిపై కేసులు పెట్టారా? లేదా? తదితర వివరాల�
ఈ నెల చివరి వారంలో హైడ్రా పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బుద్ధభవన్లోని బీ బ్లాక్ మొదటి అంతస్తు మొత్తం హైడ్రా పీఎస్కు కేటాయించారు. పోలీస్స్టేషన్కు సంబంధించి ఈ
జగద్గిరిగుట్టలోని పరికి చెరువు పరిధిలోని అక్రమకట్టడాలను త్వరలోనే కూల్చేస్తామని, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. కులసంఘాల పేరుతో ఆలయ భూములను
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా బాహుబలి బుల్డోజర్ హల్చల్ చేసింది. సొసైటీలోని ఏడంతస్తుల భవనాన్ని ఆదివారం కూల్చేసింది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సర్వే నంబ�
మూసీ రివర్ఫ్రంట్ బోర్డుతో తమకు సంబంధం లేదని, అయినప్పటికీ మూసీ ఆక్రమణలపై చర్యలుంటాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. నాలా వెడల్పులకు సంబంధించిన సమాచారం తీసుకుంటున్నామని , మూసీలో ఎక్కడెక్కడ ఆక్�
హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో అధికారులు సోదాలు చేపట్టారు. స్వస్తిక్ కంపెనీలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగాయి.
మిన్ను విరిగి మీద పడ్డట్టు హైడ్రా డైనోజార్లు అమాయక పేద ప్రజల ఇళ్లపై విరుచుకపడ్డాయి. సినిమాల్లో గ్రాఫిక్లను తలదన్నేలా పేద మధ్యతరగతి గుడిసెలు, పాకలు, ఇండ్లు కండ్ల ముందే నేలమట్టమయ్యాయి. బుచ్చమ్మ బుగులుతో
పేదవాళ్లను, చిన్న వాళ్ల ను బాధపెట్టే ఉద్దేశం హైడ్రాకు లేదు.. హైడ్రా ను బూచిగా చూపుతున్నారు.. హైడ్రా ఒక భరోసా, బాధ్యత’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టంచేశారు.
రేవంత్ సర్కార్ పాలన పరాకాష్టకు చేరింది. పొట్టకూటి కోసం కూరగాయలు, పండ్లు అమ్ముకునే వ్యాపారాలను సైతం వదలడం లేదు. వనస్థలిపురం రైతుబజార్లో చిరువ్యాపారుల తోపుడు బండ్లను జేసీబీలతో చెల్లాచెదురుచేసి తొక్క�
ప్రజాపాలనలో సామాన్య, మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా సర్కారు దాడి కొనసాగుతున్నది. తెల్లవారుజామున నిద్రలేవకముందే ఇండ్లు, చిరు వ్యాపారం చేసుకునే దుకాణాలపై దాడులు చేయిస్తూ ప్రభుత్వం హైడ్రామా చేస్తున్నది. కాం
HYDRAA | గ్రేటర్లో మరిన్ని పేదల ఇండ్లపై హైడ్రా బుల్డోజర్తో దాడి చేయనున్నట్టు సమాచారం. 46 ఏండ్ల నుంచి నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇండ్లలో నివాసం ఉండే వారిపై హైడ్రా చర్యలు తీసుకోబోదని హ
హైడ్రా కూల్చివేతలు పేదోళ్లను కన్నీరుపెట్టిస్తున్నది. సమయం.. సందర్భం లేకుండా దూసుకొస్తున్న బుల్డోజర్లు వారి జీవితాలను చెల్లాచెదురుచేస్తున్నాయి. తాజాగా ఆదివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో హైడ్రా కూల్చి