Cantonment Board | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలకమండలికి సెప్టెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కంటోన్మెంట్ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం పొందకపోవడంతో పాటు ప్రజాప్రతినిధు�
26 నుంచి బోనాల సందడికి భాగ్యనగరం ముస్తాబవుతున్నది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్తో పాటు ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా సప్తమాతృకలు సప్తబంగారు బోనాలకు ఏడు దేవాలయాల్లో బంగారు బోనం సమర్పిస్తామని ఉమ్మ�
ప్రకృతిని ఆస్వాదిస్తూ నిత్యం యోగాసనాలు చేయడం వల్ల ఎలాంటి వ్యాధులకు గురికాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులపై కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపుల పరంపర కొనసాగుతున్నది. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని శనివారం మరోసారి అరెస్ట్ చేసింది. విదేశీ పర్యటన ముగించుకొని శంష�
‘ప్రతి సంవత్సరం గోదావరిలో వృథాగా 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. అందులో 200 టీఎంసీలు బనకచర్ల కింద మేం వాడుకుంటే ఎవరికైనా ఎందుకు అభ్యంతరం ఉండాలి’ అని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
తల్లిదండ్రులు మందలించారని ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలాపూర్ సీఐ సుధాకర్ కథనం ప్రకారం.. ఉదయగిరి గ్రామం నెల్లూరు జిల్లా చెందిన వెంకటేశ్ రమ�
తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టిషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రెడ్ హిల్స్లో గల ఫ్యాప్సీ భవన్లో జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులపై అవగాహన సదస్సు నిర్వహించారు.
NBT Nagar | బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీ నగర్లో పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయనున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ఏర్పాటు చేసిన అల్పాహారం కేంద్రం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. అల్పాహారం కోసం అందజేసిన టోకెన్లతో టిఫిన్ కోసం ఒక్కసారిగా జనం ఎగబడడంతో తొక�
MLA Talasani Srinivas Yadav | మహంకాళి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
రాజ్ భవన్ ముందు ఓ మహిళ హల్చల్ చేసింది. కార్యాలయం ముందు బైఠాయించి తాను గవర్నర్ను కలువాలంటూ పట్టుబట్టిన ఘటన పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
జైల్లో దోస్తీ చేసి ఒడిశా నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా గంజాయి సరఫరా చేస్తున్న ఘరాన ముఠాను రాచకొండ ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ఇద్దరు ప్రధాన సూత్రధారులు అయినప్పటికీ ఆయా పోల