Yadadri | ఈ నెల 25న సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. మంగళవారం ఉదయం 8:50 గంటల నుంచి 26 ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. నిత్య, శాశ్వత
ఇది మీ ప్రభుత్వం. కుల వృత్తులను ఆదరించే ప్రభుత్వం. రాష్ట్రంలోని 2,29,852 మంది
గీత కార్మికుల్లో టీఎఫ్టీలో 4,181 మంది సభ్యులు ఉండగా, టీఎఫ్టీల్లో మరో 3,559 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. 50 ఏండ్ల వయసు దాటిన 70 వేల మంది గ�
కేంద్ర ప్రభుత్వం చేనేత ముడి సరుకులు, వస్ర్తాలపై విధించనున్న జీఎస్టీని ఉపసంహరించుకోవాలని మేయర్ గుండు సుధారాణి డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్ గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద ఆదివా
శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ)లో ప్లేయర్ల ఎరీనాను అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు కల్యాణ్ చౌబే శనివారం ప్రారంభించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన పిచ్ను,
ధన్తేరాస్ సందర్భంగా వినియోగదారులకు షాక్నిస్తూ బంగారం ధరలు భగ్గుమన్నాయి. శనివారం హైదరాబాద్లో 24 క్యారెట్ల పుత్తడి తులం ధర ఒక్కసారిగా రూ.830 మేర ఎగబాకి రూ.51,280కి చేరింది.
గ్రిడ్ వైఫల్యం వల్ల 2012లో ఉత్తర భారతావని మొత్తం కొద్దిరోజులపాటు చీకట్లో ఉండిపోయింది. ఇలాంటి సమయంలో అత్యం త ముఖ్యమైన కార్యాలయాలు, రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్తు లేక చీకట్లు అలుముకున్నా�
Narsingi | హైదరాబాద్ శివార్లలోని నార్సింగి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ కారులో తరలిస్తున్న రూ. కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును మునుగోడు ఉప ఎన్నిక
Panthangi toll plaza | మునుగోడు ఉపఎన్నిక వేళ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడుతున్నది. శుక్రవారం హైదరాబాద్లో రూ.కోటి 10 లక్షల హవాలా డబ్బును పోలీసులు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చుక్క లక్ష్మి మహిళా స్త్రీశక్తి-2022 అవార్డును స్వీకరించింది. హైదరబాద్లోని హైటెక్స్లోని తెలంగాణ ఛాంబర్ అఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వ�
Hyderabad | నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని జూబ్లీహాల్ సమీపంలో మూడు తుపాకులు ప్రత్యక్షం అయ్యాయి. చెత్తను తొలగిస్తుండగా మూడు తపంచాలు బయటపడ్డాయి. అవి తుప్పు పట్టి ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది
ఉద్యానవన ఉత్పత్తుల అంతర్జాతీయ సంస్థ (ఏఐపీహెచ్) నుంచి ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ హరితనగరి అవార్డును, అంతర్జాతీయ మహా నగరాలతో పోటీపడి హైదరాబాద్ గెలుచుకోవడం భారతీయులందరికీ గర్వకారణం.
mahatma jyotiba phule | హైదరాబాద్ నగరంలో గౌరవప్రదమైన స్థానంలో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తెలిపింది.
Heavy rains | అండమాన్ సముద్రతీరంలో ఉపరితల ఆవర్తనం బలపడుతోంది. దీనిప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తలు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ