ఘనంగా శివ పార్వతుల కల్యాణం పూజలు చేసిన వేలాది మంది భక్తజనం కార్వాన్, ఆగస్టు 24 : అన్నపూర్ణ ఆలయం 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పూజలు మూడు రోజుల పాటు కన్న�
ముఠా గోపాల్ ముషీరాబాద్, ఆగస్టు 24: అడిక్మెట్ డివిజన్ పద్మకాలనీ పార్కును సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. బుధవారం ఆయన ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీదేవితో కలిసి
కాలేరు వెంకటేశ్ అంబర్పేట / గోల్నాక, ఆగస్టు 24: కలుషిత మంచినీటి సమస్య నివారణకు చర్యలు తీసుకుంటానని ఎమ్మె ల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ పోచమ్మబస్తీలో కొన్ని రోజులుగా నల్లాల్లో కల�
సుల్తాన్బజార్, ఆగస్టు 24 : దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బోనాలు ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్ పేర్కొన్నారు. బుధవారం గన్ఫౌ�
ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు దుండిగల్,ఆగస్టు24: వైద్యపరంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్యారోగ్యం, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం న�
అరెకపూడి గాంధీ నిల్వ సంపు ప్రారంభం మియాపూర్, ఆగస్టు 24 : మిషన్ భగీరథ పథకంతో ప్రతి గడపకు తాగునీటిని అందించటంలో సీఎం కేసీఆర్ సంపూర్ణ విజయం సాధించాడని విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. నియోజకవర్గంలో 18 రిజ
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్పేట్, ఆగస్టు 24 : టీఆర్ఎస్ సర్కార్ హయాం లో ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి తలసాని
నూతనంగా రోడ్లు ఏర్పాటు రూ. 3.5 కోట్లతో అభివృద్ధి పనులు సైదాబాద్, ఆగస్టు 24 : ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలమయంగా మారిన రోడ్లు కొత్త శోభ సంతరించుకోన్నాయి. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో పూర్తిగా దెబ్బతిని గుంతలు�
మణికొండ, ఆగస్టు 24: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి మండల నాయకులు హాజరుకావాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కోరారు. బుధవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గండిపేట్ మండలం, మణికొ�
చంపాపేట, ఆగస్టు 24: ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధికి కోట్లాది రూపాయలతో పనులు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. చంపాపేట డివిజన్ పరిధి కటికోనికుంటల
సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధిలో ముందుకు.. ‘మల్కాజిగిరి’లో 6,608మందికి పింఛన్లు మంజూరు రాజకీయాలకు అతీతంగా అన్ని డివిజన్లు అభివృద్ధి మౌలాలి డివిజన్ అభివృద్ధికి రూ.8కోట్లు ఎమ్మెల్యే మైనంపల్లి గౌతంనగర�
హైదరాబాద్ : పాతబస్తీలో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఓల్డ్ సిటీకి వెళ్లే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీతో పాటు సౌత్ జోన్లో ఈ ఆంక్షలు కొనసాగుతాయ