హైదరాబాద్ : జంట నగరాల పరిధిలో సోమవారం రాత్రి వాన దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో దాదాపు రెండు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. ఉస్మానియా యూనివర్సిటీ, తార్నాక, బోడుప్పల్, తార్నాక, లాలాపేట, పీర్జాదిగూడ, నా
హైదరాబాద్ : జంట నగరాల పరిధిలో సోమవారం సాయంత్రం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దాదాపు అరగంట పాటు వర్షం కురవడంతో జనం ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, చ
హైదరాబాద్ : బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. నగరంలోని ఆలయ కమిటీలు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం వెంటనే దరఖాస్తులు అందజేయాలనిమంత్రి తలసాని శ్రీని�
హైదరాబాద్ : తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మేడె రాజీవ్ సాగర్ సోమవారం మంత్రి కేటీఆర్ను ప్రగతి భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి కేటీఆర్ రాజీవ్ సాగర్కు శుభాకాంక్షలు తెలిపారు
మోదీ వస్తాడు.. సీఎం కేసీఆర్ ప్రశ్నలకు ఏం జవాబు చెప్తారో?’ అని బీజేపీ శ్రేణులు భారీగా అంచనాలు పెట్టుకుంటే.. మోదీ తన సోది ప్రసంగంతో చికాకు పెట్టించారు. కేసీఆర్ విసిరిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక చ�
వివిధ కారణాలతో వేర్వేరు చోట్ల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. కడుపు నొప్పి భరించలేక ఓ యువకుడు..కుటుంబకలహాలతో వివాహిత, మనస్తాపంతో మరో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. మేడ్చల్ పోలీసుల కథనం ప్రకారం..
అమెరికాలో ఉన్న తన కూతురిని గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్నాడంటూ..ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. పెద్దఅంబర్పేట్కు చెందిన ఓ యువతి ఎమ్మెస్సీ చదివేందుకు
హైదరాబాద్ మహా నగరంలోని ఐటీ కారిడార్ ఆధునికతకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. ఆకాశాన్నంటే బహుళ అంతస్థుల అద్దాల మేడలు నగర రూపు రేఖలను ఒక్కసారిగా మార్చివేస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లను దాటి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో మురుగు నీటి నిర్వహణను జలమండలి పకడ్బందీగా చేపడుతున్నది. గత ఏడాది అక్టోబరు 1వ తేదీన జీహెచ్ఎంసీ నుంచి మురుగునీటి నిర్వహణను �
పిల్లలను చల్లగా కాచే పోచమ్మ. ఆడపడుచులకు అండగా ఉండే ముత్యాలమ్మ. పొలిమేరలకు రక్షణగా నిలిచే పోలేరమ్మ. మహమ్మారులను మటుమాయం చేసే మాంకాళమ్మ. ముక్కోటి దేవతల శక్తిని కూడదీసుకున్న ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్�
హైదరాబాద్ : బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిక�
హైదరాబాద్ : నగరంలోని పలుప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, హైదర్నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. నిజాంపేట, ప్రగతినగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, కిస్మత్పురా, బండ్లగూడ జాగీర
హైదరాబాద్ : బన్సీలాల్ పేట మెట్ల బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేటలోని పురాతన మెట్ల బావి వద్ద జరుగుతున్న అ�