Traffic restrictions | పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చ�
నరేంద్ర మోదీ ప్రధానిగా పనిచేయటం లేదని, తన షావుకారు దోస్త్కు సేల్స్మ్యాన్గా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస
హైదరాబాద్ సెయిలింగ్ వీక్కు వేళయైంది. సోమవారం నుంచి హుస్సేన్సాగర్ వేదికగా 36వ ఎడిషన్ మొదలవుతున్నది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నుంచి 75 మంది సెయిలర్లు పోటీపడుతున్నారు.ఈ టోర్నీలో ప్రముఖ క్లబ్లు�
బేగంపేటలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల హాజరు విమానాశ్రయం నుంచి 5 వేల బైక్లతో భారీ ర్యాలీ విజయవంతంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఫుల్జోష్ హైదరాబాద్/సిటీబ్యూరో, �
హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో శనివారం సాయంత్రం జీహెచ్ఎంసీలోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రాత్రి 8:30 గంటల వరకు గ్రేటర్లోని కుత్బుల్లాపూర్, గాజుల రామారంలో అత్యధికంగా 2
హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీన సాయంత్రం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో మోదీతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొని ప్రసంగించనున్నారు. మోదీ రాక నేపథ్యంలో హైదరాబా�
Hyderabad | తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ.. మరో వైపు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. నగ�
హైదరాబాద్ : ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అది కూడా హైదరాబాద్ ఉత్తర భాగంలో భారీ వానలు పడే అవకాశం ఉందని
హైదరాబాద్ : హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ఈ నెల 5వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు.. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి కల్యాణ మ�
బంజారాహిల్స్,జూలై 1: డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీతో పాటు పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలయిందని యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తె�
హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీన పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నిర్వహించే సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నేతలతో కలిసి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆన�
హైదరాబాద్ : ఓల్డ్ సిటీ బోనాల కోసం రూ.70 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ఈ నెల 24 న జరిగే బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సాలార్జింగ్ మ్యూజియంలో వివిధ శాఖల అధిక