హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీన పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నిర్వహించే సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నేతలతో కలిసి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆన�
హైదరాబాద్ : ఓల్డ్ సిటీ బోనాల కోసం రూ.70 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ఈ నెల 24 న జరిగే బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సాలార్జింగ్ మ్యూజియంలో వివిధ శాఖల అధిక
Commercial cylinder | ఒకటో తారీఖు వచ్చిందంటే వేటి ధరలు పెరుగుతాయేమోనని సామాన్యులు భయపడుతున్నారు. అయితే ఈసారి కేంద్రంలోని బీజేపీ సర్కారు కాస్త కరుణించింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ (Commercial L
హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో మైనార్టీ గురుకులాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ సనత్ నగర్ బాయ్స్ 1 స్కూల్లో 100 శాతం ఫలితాలు సాధించారు.
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ జులై 2, 3వ తేదీల్లో హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 2వ తేదీన జరిగే మాదాపూర్ హెచ్ఐఐస�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నాస్కామ్ 12 ఎడిషన్ జీసీసీ కాంక్లేవ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్�
హైదరాబాద్, జూన్ 30 : గోల్కొండ కోట బోనమెత్తింది. ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు గురువారం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరిగింది. లంగర్హౌజ్ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్�
హైదరాబాద్లో జీవన వ్యయం చౌక దేశంలో ముంబై జీవనం అత్యంత ఖరీదు సర్వేలో వెల్లడి హైదరాబాద్ అందరిది.. అంతా మెచ్చినది.. ఇక్కడ జీవనం ఎవరికైనా సాధ్యమే. అవును.. దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే భాగ్యనగరంలో బతికేయడం చా�
హైదరాబాద్కు చెందిన స్టార్టప్లు భారీగా నిధులు సమీకరిస్తున్నాయి. వ్యాపార విస్తరణకోసం ఇప్పటికే పలు సంస్థలు..దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించగా..తాజాగా ఇదే జాబితాలోకి మరో సంస్థ ‘లెమ�
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో ఖ్యాతి పొందింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని టాప్ 20 స్థిరమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలోని భారత దేశ నగరాల్లో మూడో స్థానంలో ఉంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ నై�
ప్రఖ్యాత ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్లో ఒక హైదరాబాదీ యువకుడు భారీ ప్యాకేజ్ అందుకున్నాడు. మహమ్మద్ సాదత్ అనే యువకుడు ఏకంగా రూ.26 లక్షల జీతంతో జాబ్ ఆఫర్ దక్కించుకున్నాడు. తాజాగా ఫ్లిప్కార్ట్ నిర్వహించి�
హైదరాబాద్ : తల్లితో నెలకొన్న ఆస్తి వివాదాలు ఓ వ్యాపారవేత్త ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ విషాద ఘటన సికింద్రాబాద్ గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వి�