వారి అభిమతం పర్యావరణ హితం. ఆరోగ్య భారతమే వారి ధ్యేయం. సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధీక్షతో సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు 12 మంది సైక్లిస్టులు. అందులో
దోపిడీ దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎస్వోటీ కానిస్టేబుల్ రాజు నాయక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాజు ఛాతిలో ఎడమవైపు రెండు బలమైన కత్తిపోట్లు పడ్డాయి. మెరుగైన చికిత్స నిమిత్తం అతడి�
వాళ్లంతా అపర కుబేరులు కాదు. లక్షల జీతాలు వచ్చే ఉద్యోగాల్లో లేరు. పెద్ద పెద్ద కంపెనీల తోడ్పాటు అంతకన్నా లేదు. అయితేనేం పరులకు సేవ చేయడానికి ఆస్థులు, అంతస్తులు అక్కర్లేదని స్పందించే గుణం ఉంటే చాలు అని నిరూప
సీఆర్పీఎఫ్ పాఠశాల క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నదని సీఆర్పీఎఫ్ సౌత్జోన్ ఏడీజీ ఎస్ఎస్ చతుర్వేది అన్నారు. శుక్రవారం సీఆర్పీఎఫ్ పాఠశాల క్యాంపస్లో ఉత్కర్ష్ వార్షిక క్రీడా దినోత్సవం ని�
సింహభాగం ఐటీ ప్రాంతానికి వేదికగా ఉన్న శేరిలింగంపల్లి జోన్లోని వీధులను విదేశాలను తలపించేలా తీర్చిదిద్దే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుడుతున్నారు. రొటీన్కు భిన్నంగా వాటిని అందంగా మలచి ఆకట్టుక�
జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ లక్షణాలతో రోగులు దవాఖానలకు క్యూ కడుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులే ఇందుకు ప్రధాన కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఓ పక్క కరోనా భయం, మరోపక్క వైరల్ ఇన్ఫెక�
Hyderabad | ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం 8 గంటల వరకు మంచు కురియడంతో భాగ్యనగరం వాతావరణం కశ్మీర్ను
Viral News | ' నాకు క్యాన్సర్. గూగుల్లో చూసి ఈ విషయం తెలుసుకున్నా. అమ్మానాన్నలకు ఈ విషయం తెలియదు. మీరూ చెప్పకండి. చివరి రోజుల్లో వాళ్లను సంతోషంగా చూడాలని అనుకుంటున్నా ' అని ఆ పసి హృదయం చేసిన రిక్వెస్ట్కు వైద్యుడ
Reliance JIO | దేశంలో వివిధ నగరాలకు జియో 5జీ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవాళ మరో నాలుగు నగరాల్లో జియో 5జీ నెట్వర్క్ను అందుబాటులోకి తెచ్చారు. మధ్యప్రదేశ్లోని
Hyderabad | రాజధాని నగరం హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒకవై చలి, మరో వైపు చిరుజల్లులతో నగరవాసులు వణికిపోతున్నారు. రెండు రోజులుగా నగరంలో పొగమంచు కురుస్తున్నది.