హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ సంస్థ ప్రారంభం తర్వాతే ఇక్కడ స్వాతంత్య్రోద్యమం ఊపందుకున్నదని మనకు ఇప్పటివరకూ తెలుసు. కానీ, జాతీయతా స్ఫూర్తికి 19వ దశకంలోనే బీజాలు పడ్డాయి. 1885లో కాంగ్రెస్ సంస్థ ఏర్పాటున
క్రిప్టో ట్రేడింగ్ పేరుతో వాట్సాప్ గ్రూప్లో ఒక వ్యాపారి ఫోన్ నంబర్ను యాడ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. మొదట్లో లాభాల రుచి చూపించి, ఆ తర్వాత కోటి రూపాయలు కొట్టేశారు. డబ్బు స్క్రీన్పై కనిపిస్తున్నా.. తీస
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురసరించుకొని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల భవనాలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రధాన కూడళ్లు విద్యుత్ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.
మల్లేపల్లిలోని ఐటీఐ మార్గం ఇది. కొన్నాళ్ల కిందట ఇక్కడ చెత్తాచెదారం పోగై దుర్వాసన వచ్చేది. ఈ రోడ్డులో వెళ్లాలంటే జంకేవారు. మేయర్ విజయలక్ష్మి గతేడాది ఇక్కడ పర్యటించి రూపురేఖలు మార్చాలని ఆదేశించడంతో రూ.85 �
హైదరాబాద్ : సికింద్రాబాద్, హైదరాబాద్ సబర్బన్కు సంబంధించిన మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సర్వీసెస్ (ఎంఎంటీఎస్) లోకల్ రైలు సర్వీసులను వచ్చే ఆదివారం రద్దు చేస్టున్నట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే �
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టడం గొప్ప నిర్ణయం అని సంగీత దర్శకుడు కల్యాణ్ మాలిక్ కొనియాడారు. గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా మ్యూజిక్ డై�
ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలో గడీకోట ప్రాంగణంలోని వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఫ్రీడం పార్కును ప్రారంభించి �
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్న ‘భోలా’ సినిమా చిత్రీకరణలో అపశృతి చోటు చేసుకుంది. ఈ సినిమాలో ట్రక్ ఛేజింగ్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో నాయిక టబూకు గాయాలయ్యాయి. యాక్షన్ సీక్వెన్సుల చిత్రీకరణ �
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 8 నుంచి 22 వరకు భారత స్వతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎంఏ అండ్ యూడీ, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.
ప్రేమలో పడిన వాళ్లు ఒక్కోసారి ఏం చేస్తున్నారో కూడా ఆలోచించరు. మనసులోని వారి కోసం ఎంతటి తప్పులైనా చేయడానికి వెనుకాడరు. తాజాగా వెలుగు చూసిన ఘటన కూడా అలాంటిదే. కలిజా నూర్ అనే యువతి పాకిస్తాన్లోని ఫైసలాబాద�
ప్రారంభించిన అమెరికా సంస్థ హైదరాబాద్, ఆగస్టు 9: అమెరికాకు చెందిన డిజిటల్, టెక్నాలజీ సేవల సంస్థ ప్యాక్టెరా ఎడ్జ్…హైదరాబాద్లో మరో క్యాంపస్ను ఆరంభించింది. కంపెనీ సీఈవో వెంకట్ రంగాపురం మంగళవారం ఈ సె�
కండ్లెదుట జరుగుతున్న అన్యాయాలను ఆయన చూస్తూ ఊరుకోలేదు. ప్రజలకు ధైర్య సాహసాలు నూరిపోసి స్వాతంత్య్ర సంగ్రామానికి సిద్ధం చేశారు. హైదరాబాద్ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి పోరుబావుటాగా నిలిచారు.
మన జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ అని అందరికీ తెలుసు. ఆ గీతం పూర్తికాగానే చెప్పే ‘జైహింద్' నినాద సృష్టికర్త మన హైదరాబాదీ అబిద్ హసన్ సఫ్రానీ అని ఎంతమందికి తెలుసు. ‘జై హింద్' అనేది ‘హిందూస్థాన్కు