హెచ్సీయూ ఆచార్యులు వెంకటేశ్ మాదాపూర్, ఆగస్టు 12: యువతతోనే ఏదైనా సాధ్యమని, యువత తలుచుకుంటే సాధించలేనిదంటు ఏమి ఉండదని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర ఆచార్యులు ఈ. వెంకటేశ్ అన్నారు. ఫ్ర�
వందనాలు..జెండా.. గుండెల్లో స్ఫూర్తిని నింపుకోవాలి జడ్సీ మమత కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 12 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రజలందరూ భాగస్తులై వైభవంగా జరుపుకోవాలని.. దేశం కోసం ప్రాణాలర్పించిన, పోరాడిన మహనీయుల
సుల్తాన్బజార్, ఆగస్టు 12 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు రాయితీలు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ హైదరాబాద్ సిటీ రీజియన్ ఆర్ఎం రాజేంద్రప్రసాద్ అన్నారు. శుక్రవారం కోఠి మహ�
కుత్బుల్లాపూర్ జోన్ బృందం, ఆగస్టు 12: నియోజకవర్గం వ్యాప్తంగా శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఇంటా ఆడపడుచుల సందడితో.. సోదరులకు రాఖీ కట్టి తమ బంధాలను కలిపిన వేళతో కుటుంబ సభ్యులతో ఆనందాన�
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కాచిగూడ,ఆగస్టు 12: స్థానికుల సహకారంతో నియోజకవర్గంలోని డివిజన్ల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్ ప్రజల
నీరటి తన్విరాజు శంషాబాద్ రూరల్, ఆగస్టు 12 : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ల పిలుపుమేరక�
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు రాఖీలు కట్టిన మహిళలు మేడ్చల్ జోన్ బృందం : నియోజకవర్గ వ్యాప్తంగా రాఖీని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సోదరీమణులు సోదరులకు రాఖీ కట్టి, సోదరభావాన్ని చాటి చెప్పారు. పలువు
వజ్రోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చర్లపల్లి, ఆగస్టు 12 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఎన్ఎఫ్సీ సీఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ రాహుల్సింగ్ గౌతమ్, అ�
ఉప్పల్/మల్లాపూర్/చర్లపల్లి, ఆగస్టు 12 : నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా కాలనీలు, రహదారులు సందడిగా మారాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీ ప్రతినిధులక�
హైదరాబాద్ : హైదరాబాద్ – విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తూప్రాన్పేట నుంచి అబ్దుల్లాపూర్మెట్ వరకు వాహనాలు స్తంభించిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ జాతీయ రహ�
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్లోని �
హైదరాబాద్ : తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గుగులోత్ దస్మా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, శుక్రవారం ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్�
హైదరాబాద్ : వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇంట్లో రాఖీ పండుగ సంబురాలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకొని సందడి చేశారు. మంత్రి హరీశ్ రావు�