జనవరి మాసం వచ్చిందంటే వెంటనే గుర్తుకు వచ్చేది అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్). 2023 జనవరి ఒకటవ తేదీ నుంచి నుమాయిష్ను ప్రారంభించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఇప�
పాతనగరంలో ప్రభుత్వ భూములపై కబ్జాదారులు కన్నేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో దాదాపు రూ. 50 కోట్ల మేర విలువ చేసే భూములను కొంతమంది సొంతం చేసుకోవడానికి నకిలీ పత్రాలను సృష్టించి హల్చల్ చేస్తున్నారు. పలుకుబడి
గ్రేటర్ ప్రజల జీవన ప్రమాణాలపై ఈజ్ ఆఫ్ లివింగ్, సిటీజన్ పర్సెప్షన్ సర్వే -2022లో నగర పౌరులు ప్రతి ఒక్కరూ పాల్గొని హైదరాబాద్ నగరాన్ని ముందంజలో ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు.
భార్య నగలను బ్యాంకు నుంచి విడిపించి రెండ్రోజుల్లో డబ్బులు తిరిగి ఇస్తానంటూ నమ్మించి విశ్రాంత చీఫ్ సెక్రటరీని మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ�
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో 3డీ ప్రింటింగ్ ఒకటని, దీనికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు.
శృంగేరి శారదాపీఠంలో శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి సన్నిధానంలో శుక్రవారం తెలంగాణ విద్వత్ సభ సమ్మేళనం జరిగింది. వేద , జ్యోతిష్య పండితులు, సిద్ధాంతులు పలువురు హాజరై తమ అభిప్రాయాలు, అనుమానాలను స్వ�
రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోనున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నగరానికి చెందిన మేయర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ �
సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ప్రతిష్ఠించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో గౌడ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూసుఫ్గూడ డివిజన్ గౌడ సంఘం మహిళా నేతలు శుక్రవ�
కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.28.51 కోట్ల వ్యయంతో చేపట్టిన ఏడు అభివృద్ధి పనులకు శుక్రవారం రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు �
కంప్యూటర్లో డిజైన్ చేసిన ఆకృతిని భౌతిక వస్తువుగా మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. అరచేతిలో ఇమిడే వస్తువు నుంచి మొదలుకొని ఏకంగా ఒక అంతస్థు సైజులో ఉండే ఇంటిని సైతం ప్రింటింగ్ చేసి పెడుతుంది