గ్రూప్ స్టడీ పేరుతో యువతికి దగ్గరై, తనతో కలిసి తిరుగాలంటూ వేధిస్తున్న యువకుడికి ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. కర్ణాటక నుంచి నగరానికి �
ఎంబీఎస్ జువెల్లర్స్ ఎండీ సుఖేశ్ గుప్తాను ఈడీ అధికారులు 9 రోజులు కస్టడీకి తీసుకున్నారు. సుఖేశ్ గుప్తాను 14 రోజుల కస్టడీకి కోరుతూ ఈ నెల 20వ తేదీన ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు
Hyderabad | హైదరాబాద్లోని ముషీరాబాద్లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముషీరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. ఈ గోదాంలో భారీగా కట్టెలు ఉండటంతో క్షణాల్లో మం�
Hyderabad | దీపావళి పండుగ వేళ హైదరాబాద్ నగరంలో పటాకులు కాల్చుతూ 24 మంది గాయపడ్డారు. సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో 12 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందన
Partial Solar Eclipse | ఇవాళ సాయంత్రం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుండటంతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆలయాలను మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సాయంత్రం 4:29 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:42 గంటలకు ముగుస్తుంది. అంటే
Partial Solar Eclipse | ఈ నెల 25న ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఈ పాక్షిక సూర్యగ్రహణం 27 ఏండ్ల తర్వాత ఏర్పడబోతున్నది. ఇప్పుడు తప్పితే మళ్లీ పాక్షిక సూర్యగ్రహణం 2025 మార్చి 29న చోటు
Yadadri | ఈ నెల 25న సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. మంగళవారం ఉదయం 8:50 గంటల నుంచి 26 ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. నిత్య, శాశ్వత
ఇది మీ ప్రభుత్వం. కుల వృత్తులను ఆదరించే ప్రభుత్వం. రాష్ట్రంలోని 2,29,852 మంది
గీత కార్మికుల్లో టీఎఫ్టీలో 4,181 మంది సభ్యులు ఉండగా, టీఎఫ్టీల్లో మరో 3,559 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. 50 ఏండ్ల వయసు దాటిన 70 వేల మంది గ�
కేంద్ర ప్రభుత్వం చేనేత ముడి సరుకులు, వస్ర్తాలపై విధించనున్న జీఎస్టీని ఉపసంహరించుకోవాలని మేయర్ గుండు సుధారాణి డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్ గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద ఆదివా
శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ)లో ప్లేయర్ల ఎరీనాను అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు కల్యాణ్ చౌబే శనివారం ప్రారంభించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన పిచ్ను,
ధన్తేరాస్ సందర్భంగా వినియోగదారులకు షాక్నిస్తూ బంగారం ధరలు భగ్గుమన్నాయి. శనివారం హైదరాబాద్లో 24 క్యారెట్ల పుత్తడి తులం ధర ఒక్కసారిగా రూ.830 మేర ఎగబాకి రూ.51,280కి చేరింది.
గ్రిడ్ వైఫల్యం వల్ల 2012లో ఉత్తర భారతావని మొత్తం కొద్దిరోజులపాటు చీకట్లో ఉండిపోయింది. ఇలాంటి సమయంలో అత్యం త ముఖ్యమైన కార్యాలయాలు, రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్తు లేక చీకట్లు అలుముకున్నా�
Narsingi | హైదరాబాద్ శివార్లలోని నార్సింగి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ కారులో తరలిస్తున్న రూ. కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును మునుగోడు ఉప ఎన్నిక
Panthangi toll plaza | మునుగోడు ఉపఎన్నిక వేళ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడుతున్నది. శుక్రవారం హైదరాబాద్లో రూ.కోటి 10 లక్షల హవాలా డబ్బును పోలీసులు