రోడ్డు ప్రమాదంలో ఓ విశ్రాంత హెడ్కానిస్టేబుల్ మృతి చెందాడు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. ఏపీకి చెందిన మాజీ హెడ్ కానిస్టేబుల్ కనకరాజు (63) అమీర్పేట రోడ్డులోని అమ్మవారి దేవాలయం వద్ద రోడ్డు దాటుతుండగ
హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న సింగూరు ఫేజ్-3కి సంబంధించి ఇక్రిశాట్ వద్ద 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైపులైన్కు మరమ్మతులు చేపడుతున్నట్లు జలమండలి అధికారులు ఆదివారం ఒక ప్�
ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) అవకాశం సోమవారంతో ముగుస్తున్నది. 2021-22 సంవత్సరం వరకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలను 10 శాతం వడ్డీతో ఏకకాలంలో పూర్తిగ�
దేశ రాజకీయాల్లో ఇదో సంచలనం... అనేక రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఆకర్ష్ కమలంతో బుల్డోజ్ చేస్తున్న బీజేపీకి తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలను కొన�
జీహెచ్ఎంసీ లిబర్టీ ఎక్స్రోడ్లో ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనాల క్యాబిన్ను అడ్డాగా చేసుకొని నెల రోజులుగా పేకాట ఆడుతున్న 8 మందిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ను�
హైదరాబాద్ మెట్రో రైలులో చార్జీల పెంపునకు ప్రభుత్వం ఫేర్ ఫిక్సేషన్ కమిటీని నియమించింది. విశ్రాంత న్యాయమూర్తి గుడిసేవ శ్యామ్ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో
బంజారాహిల్స్లోని డీఏవీ స్కూల్లో బాలికపై జరిగిన లైంగికదాడి ఘటనలో నిందితులను పోలీసులు రెండో రోజు విచారించారు. ఈ వ్యవహారంపై ఈ నెల 17న కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు రజినీకుమార్, ఇన్చార్జి ప
ఉత్తర భారతీయులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే ఛఠ్ పూజ వేడుకలు గ్రేటర్లో మొదటి రోజు ఆదివారం కన్నుల పండువగా సాగింది. ప్రతి యేటా కార్తికమాసంలో ఈ వేడుకలను ఎంతో భక్తిశ్రద్ధలతో బిహార్
నేషనల్ హెల్త్కేర్ ఇండియా ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తామని నమ్మించి క్రెడిట్ కార్డు నుంచి నగదు కాజేసిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై జమాల్ తెలిపిన వివరాల ప్రకారం.. బీకే గూడ�
Hyderabad Adventure Club | వికారాబాద్ సమీపంలోని గోధుమగూడ వద్ద ఉన్న హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్లో దారుణం జరిగింది. ఓ డేంజరస్ గేమ్లో ౩౪ ఏండ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్కు చెందిన సాయి కుమార్ అనే యువకుడు తన �
Pantangi Toll Plaza | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ ఉదయం పోలీసులు చెక్పోస్టు వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. విజయ
Cyberabad | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్పరిధిలోకి ప్రవేశిస్తుండటంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ