పేద ప్రజలు కూడా పండుగలను సంతోషంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ప్రతియేట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Harish rao | వైద్య రంగంలో తెలంగాణ అగ్రగామిగా మారిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీతో పెద్ద ఎత్తున డాక్టర్లు వస్తారని చెప్పారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు నాలుగు రెట్లు
పుస్తకం మనిషిని జ్ఞానం వైపు నడిపిస్తుంది. నూతన విజ్ఞానాన్ని తెలుసుకునేందుకు పుస్తకమే పునాది. హక్కుల కోసం ఉద్యమించేలా పురిగొల్పేది పుస్తకమే. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు అంతా సిద్ధమవుతున్నది.
శీతాకాల విడిది కోసం ఈ నెల 26న హైదరాబాద్కు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు.
శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడుతాయని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం విక్టరీ ప్లేగ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథ�
CM KCR | భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం
Hyderabad | మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో కన్పించకుండా పోయిన బాలిక మృతిచెందింది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జవహర్నగర్ పోలీస్ స్టేషన్
Shamshabad | శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి పెద్దమొత్తంలో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రయాణికుని