హైదరాబాద్ మహానగరానికి మణిహారమైన ఔటర్ రింగురోడ్డు దీర్ఘకాలిక లీజు హక్కులు పొందేందుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఒకేసారి 25 నుంచి 30 ఏండ్ల పాటు దీర్ఘకాలిక లీజు ఇచ్చేందుకు ఎంపిక ప్రక్రియ �
నూతన సంవత్సరంలో పేద ప్రజల కల సాకారం కానుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మారేడ్పల్లిలోని న్యూ క్లబ్లో క్లబ్ అధ్యక్షుడు నోముల ప్రకాశ్రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ లీజు స్థలాల లబ్ధి
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే ప్రకా
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీ -డయాగ్నస్టిక్ సెంటర్స్ సేవలు రోగుల పాలిట వరంగా మారాయి. 2018, జనవరిలో ప్రారంభించిన ఈ సేవల వల్ల నిరుపేద రోగులకు ఖరీదైన వైద్య పరీక్షలు పూర్తి ఉచితంగా నిర్�
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ముస్లిం, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు, జైనులకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయం అందిస్తున్నదని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కె.నవీన్
ఒడిశా కేంద్రంగా అక్రమంగా తయారవుతున్న నకిలీ మద్యం ప్లాంట్పై రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి, అక్రమ మద్యం తయారీ మూలాలను ధ్వంసం చేయడంతో పాటు 26 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరా
inter student murder | నగరంలో యువకుడి హత్య కలకలం సృష్టించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని లలిత్భాగ్ కార్పొరేటర్ కార్యాలయంలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన యువకుడిని
విశ్వనగరంగా మారుతున్న నగరానికి మరో మణిహారం రాబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రో పనులకు ముందడుగు పడింది.