Music Artist Vamsi Kalakuntla | ఖైరతాబాద్కు చెందిన వంశీ కలకుంట్ల ఆలోచనలు మాత్రం.. అమెరికన్ పాప్ స్టైల్కు తెలుగు భాషను ఎలా జోడించాలి? తెలంగాణ పల్లె పదాలను పాప్లో ఎలా పలికించాలి? ఆ పాటలను పాప్ లవర్స్తో ఎలా పాడించాలి? అన�
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్లో నెగ్గిన హైదరాబాద్ 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
హైదరాబాద్లో మరింత సౌకర్యవంతమైన ప్రయాణానికి ఆర్టీసీ, మెట్రోరైల్ సంస్థల మధ్య శనివారం అవగాహన ఒప్పందం కుదిరింది. మెట్రో రైలు దిగగానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా సర్వీసులు నడిపేందుకు ప్రత్�
drugs | డ్రగ్స్ సరఫరా కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్ను నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో భాగంగా ఎడ్విన్ను పోలీసులు అదుపులోకి
హైదరాబాద్కు 6 ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులు రాబోతున్నాయి. ఈ బస్సులు పూర్తిగా నగరంలో ఉన్న పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను సందర్శించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ
కోటి దీపోత్సవంలో భాగంగా ఐదో రోజు శుక్రవారం ఇంద్రకీలాద్రి శ్రీ గంగా, దుర్గా మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. రచన టెలివిజన్ అధినేత, కోటి దీపోత్సవ నిర్వాహకులు తుమ్మల నరేంద్ర చౌదరి, ర�
దూలపల్లి గ్రామం నుంచి దూలపల్లి టి -జంక్షన్ వరకు చేపట్టిన కల్వర్ట్ నిర్మాణ పనుల సందర్భంగా దూలపల్లి, ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు ఆదేశాలు �
సాగర తీరంలో ఫార్ములా ఈ- రేస్ కోసం చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ఎన్టీఆర్ మార్గ్లో కొన్ని చెట్లను
తొలగించాల్సి వస్తున్నది. వీటిని సంజీవయ్య పార్కులో తిరిగి నాటి.. పునర్జీవనాన్ని కల్పిస్తున్నారు హెచ్ఎం�
సంతాన సాఫల్య ప్రక్రియలో భాగంగా తన అండాలను దానం చేసేందుకు వెళ్లిన ఓ యువతి తీవ్ర అస్వస్థత పాలైంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నది. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర, జల్నా జిల్లా చందన్జీ�
ఒక దశాబ్దం తర్వాత భద్రాచలం-సత్తుపల్లి రైల్వే మార్గంలో గూడ్స్ రైల్వే లైన్ ఎట్టకేలకు పూర్తయింది. దీన్ని ఈ నెల 12న దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం రైల్వే అధికారులు ఏర్పాట�
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు సీబీఐ జనరల్ మేనేజర్�
చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, చైర్మన్ బి.పాపిరెడ్డి అన్నారు. నింబోలిఅడ్డా ప్రభుత్వ బాలికల సదనం(జువైనల్హోం)లో ఉచిత లీగల్ ఎయిడ్ క్లినిక్ను శుక్రవారం జడ�