Panjagutta | మునుగోడు ఉపఎన్నికల వేళ పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడుతున్నది. శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ కారులో రూ.70
Vemula | ప్రధాని నరేంద్ర మోడీని ఎదిరించే దమ్ము ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రమే ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం డి నాగారం గ్రామంలో స్థానిక టీఆర్ఎస్ నేత
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు కుట్రచేయటంపై మునుగోడు ప్రజలు భగ్గుమన్నారు. బీజేపీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా నియోజకవర్గం వ్యాప్తంగా బుధవారం రాత్రి భారీ ఆందోళనలు నిర్వహించారు.
ప్రస్తుత సమాజంలో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు.. దీనికి తోడు సోషల్ మీడియా యాప్లు.. కంపెనీలు ఇచ్చే ఉచిత ఆఫర్ల లింకులు.. ఇంకేముంది రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
నగరంలో పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్ శరవేగంగా విస్తరిస్తూనే ఉంది. ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ విమానాశ్రయంతో పాటు బెంగళూరు, శ్రీశైలం, నాగార్జున సాగర్, విజయవాడ వంటి జాతీయ రహదారుల వైపు వెళ్లేందుకు ఔటర�
నగరంలో వాతావరణ కాలుష్య తీవ్రత ఒక్కసారిగా మారింది. గత వారంతో పోల్చితే రెండు రోజుల్లో కాలుష్య కారకాలు గాలిలో భారీగా పెరిగాయి. ముఖ్యంగా సూక్ష్మ ధూళి కణాలతోనే ఎక్కువగా విస్తరించి ఉండగా... నగరంలోని కొన్ని ప్ర�
దీపావళి పండుగలో అపశ్రుతి దొర్లింది. పటాకులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు ఎంత చెప్పినా ప్రజల తీరు మారడం లేదు. దీపావళి పండుగ రోజున పటాకులు కాల్చుతూ 50 మంది కంటికి గాయాలు చేసుకున్నారు. �
ఇన్వెస్ట్మెంట్ యాప్ల ద్వారా అమాయకులను మోసం చేసి సేకరించిన రూ. 903 కోట్లను హవాలా ద్వారా విదేశాలకు పంపించిన చైనా సైబర్ చీటింగ్ ముఠాకు సంబంధించిన కేసులో ఫిలిప్పీన్స్ లింక్లు బయటపడ్డాయి. మంగళవారం నగర �
గుర్తు తెలియని ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. మృతదేహం 60 శాతానికి పైగా కాలిపోయి ఉంది. రెండు రోజుల కిందటే దారుణం జరిగి ఉంటుందని పోలీసులు భావిస�
దున్నరాజుల విన్యాసాలు.. వీక్షకుల కేరింతల నడుమ సదర్ ఉత్సవాలు మహానగరంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీపావళి ముగిసిన రెండో రోజున సదర్ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. హర్యానా, పంజా
బాలికపై లైంగిక దాడి ఘటన నేపథ్యంలో బంజారాహిల్స్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ వ్యవహారంలో బుధవారం ఏం జరుగనున్నదనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈ వ్యవహారంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఢిల�
సిగ్నల్ రహిత, మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (ఎస్ఆర్డీ) కార్యక్రమం ద్వారా చేపట్టిన నాగోల్ ఫె్లై ఓవర్ను రాష్ట్ర మున్సిపల్, పరిపా