సేఫెస్ట్ స్టేట్గా తెలంగాణ (Telangana) ఉందని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి (CS Shanthi kumari) అన్నారు. మహిళలందరూ వెనకడుగు వేయకుండా మంచి లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ వచ్చాక షీ టీమ్స్ (She Teams) వచ్చాయన
హోలీ (Holi) పండుగ సందర్భంగా హైదరాబాద్లో (Hyderabad) రెండు రోజులపాలటు మద్యం దుకాణాలు (Wine shops) బంద్ కానున్నాయి. రాచకొండ కమిషనరేట్ (Rachakonda commissionerate) పరిధిలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార�
Hyderabad |సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతాల్లో ఆధునిక మౌలిక వసతులతో ఎలాంటి వివాదాలు లేని ప్రభుత్వ స్థలంలో లేఅవుట్లను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి చేస్తోం�
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీ-టీమ్స్ (SHE Teams), హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో 5కే, 2కే రన్ను నిర్వహించారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో (Necklace Road) ఉన్న పీపుల్స్ప్లాజా (Peoples plaza) వద్ద 5కే, 2కే రన�
Road Accidents | రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. మితిమీరిన వేగంతో ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, అమాయకుల ప్రాణాలు సైతం బలిగొంటున్నారు.
Hyderabad | తన చెల్లిని ప్రేమిస్తున్నాడనే కోపంతోనే స్నేహితులతో కలిసి హత్య చేశానని దూలపల్లి హత్యకేసులోని ప్రధాన నిందితుడు తెలిపాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో పదిమందిని అరెస్టు చేసి ఆదివారం రిమాండ్
ఓవైపు తన విద్యార్థులకు విద్యా బోధన చేస్తూనే మరో వైపు మహదీ నవాజ్ జంగ్ (ఎంఎన్జే) క్యాన్సర్ దవాఖాన వద్ద రోగులతోపాటు వారి సహాయకులకు తన మిత్రులతో కలిసి ప్రతిరోజూ భోజన సదుపాయం కల్పిస్తున్నారు.
గుండెపోటుతో రాష్ట్రంలో ఆదివారం ఇద్దరు మృతిచెందారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కౌట్ల(బి) గ్రామానికి చెందిన వంగ లాల్రెడ్డి కుంటాల మండలం సూర్యాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్త�
ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఆస్తిపన్నుల వసూళ్ల పక్రియను వేగవంతం చేశారు. ఎల్బీనగర్ జోన్ వ్యాప్తంగా రూ. 262 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఫిబ్రవరి మాసం చివరి వరకు రూ. 225.38 కోట్లను వసూళ్లు చేయగా మార్చి మ�