ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) ఆఖరి అంచె పోటీలకు హైదరాబాద్ వేదిక కాబోతున్నది. అరంగేట్రం సీజన్లో భాగంగా ఈ నెల 10, 11 తేదీల్లో హుసేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో ఆఖరి రౌండ్ పోటీలు జరుగనున్నాయి.
మాదాపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించనున్న మెట్రోరైలు నిర్మాణ పనుల శంకుస్థాపన నేపథ్యంలో ఈనెల 9న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లోని మాదాపూర్, నార్సింగి ఠాణాల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధ�
మాజీ మేయర్ బొంతు రాంమోహన్ను ఢిల్లీకి చెందిన సీబీఐ -ఏసీబీ అధికారులు అరెస్టు చేశారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్�
గోవా డ్రగ్ డాన్ ఎడ్విన్కు గంజాయి, చెరస్ సరఫరా చేసిన బాలమురుగన్, దానిని హిమాచల్ ప్రదేశ్లోని మనాలీకి చెందిన నేగీ నుంచి సమకూర్చుకునేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇటీవల బాలమురుగన్ను పోలీసులు �
విద్యార్థులకు నాణ్యమైన విద్య, అత్యాధునిక మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించనున్న సెంటెనరీ(శతా
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్త్రీ (సీఐఐ)కి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ నుంచి జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్)కు ‘గోల్డ్' కేటగిరిలో గుర్తింపు లభించ�
ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన రాష్ట్రప్రభుత్వాలపై దాష్టీకాన్ని కనబరుస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో రాజ్భవన్' ముట్టడి కార
ప్రీ లాంచ్ ఆఫర్తో అమాయకుల వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, వందల కోట్లు మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రా ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను మూడురోజుల పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. అమీన్పూర్లోన�
వర్క్, సోషల్ లైఫ్ ైస్టెల్ సేవల సంస్థ కోరం..తాజాగా హైదరాబాద్లో క్లబ్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. రూ.35 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ క్లబ్ వచ్చే ఏడాది మధ్యనాటికి అందుబాటులోకి రాన�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్నకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో గ్రామస్తులైన నిరుపేదలకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ స్పష్టం చేశారు. బుధ�
నకిలీ ఆయుధ లైసెన్స్ కలిగిన వ్యక్తులను ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు ఉద్యోగంలోకి చేర్చుకోవద్దని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు
వృత్తి నైపుణ్యం మెరుగుపడితేనే ఉపాధి అవకాశాలు స్థిరంగా ఉంటాయని, దీనికోసం నిపుణులు తమను తాము మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దు కోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్�
రద ముంపుతో బాధపడుతున్న బుల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతాలు... టౌలీచౌకీ, నదీంకాలనీ, నిజాంకాలనీ, ఆల్హన్నత్ కాలనీ తదితర ప్రాంతాల్లోని దాదాపు 10 వేల కుటుంబాలకు ఉపశమనం లభించనుంది. వరద ముంపు సమస్య పరిష్కారానిక�
టిప్ టాప్గా కారులో వస్తాడు.. నకిలీ తాళం చెవి సహాయంతో పార్కింగ్ చేసిన ఖరీదైన బైక్లను మాయం చేస్తాడు. వరుస దొంగతనాలకు పాల్పడిన ఓ పాత నేరస్తుడితో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.16 లక్షల విలువజేసే