పేదలు ఆకలితో అలమటించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందిస్తున్నది. ఆ బియ్యం కొందరు దళారుల మూలంగా పక్కదారి పడుతున్నది. రేషన్ దుకాణాల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని కొంద�
తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. డీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్గూడలోని గుమ్మకొండ కాలనీలో ఆంజనేయులు ఇంట్లో బుధవారం సాయంత్రం దొంగలు పడి 10 తులాల బంగారం, 7 తులాల వెండి, రూ. 13 వేల నగదును చోరీ చేశారు
పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైంది. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్ కథనం ప్రకారం... జవహర్నగర్ కార్పొరేషన్లోని అంబేద్కర్నగ�
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయడంలో ఎందు కు అలసత్వం వహిస్తున్నారని రంగారెడ్డి జిల్లా డీఈవో సుసీందర్ రావు హెడ్మాస్టర్, ఉపాధ్�
రాష్ట్రంలో ఉన్న క్రైస్తవుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలోని అలియాబాద్లో క్రైస్తవులకు గురువారం క్రిస్మస్ కాన�
తెలంగాణ కోసమే రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టిన యూనిట్-1 ఆలస్యానికి కారణాలు ఏమిటని లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్ నేతకాని, మాలోత్ కవిత, జీ రంజిత్రెడ్డి ప్రశ్నించారు.
మైనారిటీ పరిశోధక విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలను కేంద్రప్రభుత్వం రద్దు చేసినందుకు నిరసనగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. హిమాయత్నగర్ వై జంక్షన్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను
గత పాలకుల హయాంలో వసతుల లేమితో కునారిల్లిన ప్రభుత్వాస్పత్రులు స్వరాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలందిస్తున్నాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే నానుడి పోయి.. ప్రభుత్వ దవాఖానలకు మొగ్గు చూ
తాను మరణిస్తూ ఐదుగురికి అవయవదానం చేశాడు ఆ యువకుడు. మహబూబ్నగర్ జిల్లా ఉప్పునూతల మండలం, పెరటివానిపల్లెకు చెందిన ఘంటా వినోద్ (25) స్థానికంగా రెడీమేడ్ షాపు నిర్వహిస్తున్నాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బార్కోలేజర్ 3డీ గ్లాస్ను మొదటిసారి ప్రసాద్ ఐమ్యాక్స్ ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నది. అత్యాధునిక సాంకేతికతను జోడించి రూపొందించిన అవతార్- 2 సినిమాను అంతే స్థాయిలో వీక్షి
ప్రతి ఏటా తరహాలోనే వచ్చే వేసవి ముగింపు నాటికల్లా పాత పద్ధతిలోనే నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) తరహా నాలాల నిర్వహణను జోనల్ వార
ఖైరతాబాద్లోని ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ ఆడిటోరియంలో గురువారం ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్'పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన పల�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు
వేగంగా వృద్ధి చెందుతున్న ఈస్ట్జోన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు
మంత్రి కేటీఆర్ .. గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో బాలానగర్ డివిజన్లోని రాజీవ్గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సొంత ఖర్చులతో అంబులెన్స్ సేవలను