నివాస భవనంగా అనుమతి పొంది వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవన యాజమానులపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్న భవన యాజమానులను గుర్తించి వారిని వాణిజ్య కేటగిరిలోకి మార్
నిరుద్యోగికి ఉద్యోగం కుటుంబానికి భరోసానిస్తుందని రాష్ట్రంలోని పేదలందరికీ ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆదుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
ప్రజలను మోసం చేయడం బీజేపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ అడివిరెడ్డి గార్డెన్లో ఏర�
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. సనత్నగర్ను అభివృద్ధిలో నంబర్వన్గా తీర్చిదిద్దాం.. మీకు సేవ చేయడానికే మేమున్నాం.. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ప్రజలను మోసం చేయడం బీజేపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ అడివిరెడ్డి గార్డెన్లో ఏర�
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావునగర్, స్నేహపూరి కాలనీ, కబీర్నగర్ మొదలగు లోట్టు ప్రాంతాల్లో వరద ముంపు సమస్య పరిష్కారం కోసం చేపట్టిన నాలా విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి.
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో సకల సౌకర్యాలతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్( ఇంటిగ్రేటెడ్ మార్కెట్)ను త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి నిర్మాణ పనులు శరవేంగా కొనసాగుతున్నాయి.
Hyderabad | దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద బహు ళ అంతస్థుల భవనం హైదరాబాద్ ఐటీ కారిడార్లో నిర్మితమవుతున్నది. కోకాపేటలో ‘సాస్ క్రౌన్' ( SAS Crown ) పేరి ట 58 అంతస్థులు 236 మీటర్ల ఎత్తుతో ఈ ఆకాశ హర్మ్యాన్ని నిర్మిస్తున్నార�
దేశంలో తొలి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సెంటర్ (ఏడీఆర్)ను వచ్చే మూడు నెలల్లో హైదరాబాద్లో ప్రారంభించబోతున్నట్లు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) జాతీయ ప్ర�
నాణ్యమైన స్టీల్ను ఫ్యాక్టరీ ధరకే నేరుగా కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో సుగ్న మెటల్స్ సరికొత్త అవుట్లెట్ను ప్రారంభించింది. రోహిత్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఏర్పాటు చేసిన
Data Theft Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తిగత డేటా చోరీ కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు వినయ్ భరద్వాజను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని, అతని నుంచి రెండు ల్యాప్ టాప