ఫార్మాసిటీ ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చే
విద్యుత్ రంగంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు తెలిపారు. తెలంగాణలో మార్చి నాటికి విద్యుత్ డిమాండ్ 16 వేల నుంచి 16,500 మెగావాట్లు దాటుతుందని �
Hyderabad | సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ వ్యాప్తంగా రంగు రంగుల పతంగులను ఎగురవేస్తారు. అయితే శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని, ప్రధాన కూడళ్లు, ప్రార్థనాస్థలాలు, చుట్టు
Komatireddy Venkat reddy | తెలంగాణ కాంగ్రెస్లో వివాదాలు ఇప్పట్లో సమసేలా కనిపించడంలేదు. పీసీసీ కమిటీలను తాను పట్టించుకోనని, నాలుగైదు సార్లు ఓడినవారితో తాను కూర్చోవాలా అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Choutuppal | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో పెను ప్రమాదం తప్పింది. చౌటుప్పల్ మండలంలోని గుండ్లబావి వద్ద విజయవాడ జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు
డర్బన్ వేదికగా మే నెలలో జరిగే ప్రతిష్ఠాత్మక ప్రపంచ టేబుల్టెన్నిస్ చాంపియన్షిప్(డబ్ల్యూటీటీసీ) ఫైనల్స్కు తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ అర్హత సాధించింది.
కొత్త తరం తయారీ, సేవా రంగాలకు మద్దతిచ్చేందుకు తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) హైదరాబాద్లో ఓ నైపుణ్య కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. బుధవారం ఈ ‘ఎఫ్టీసీసీఐ పోకర�
నుమాయిష్కు ఎంతో చరిత్ర ఉందని, దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన వారు స్థానికంగా తయారు చేసే ఉత్పత్తులను ఇక్కడ విక్రయించడం అభినందనీయమని నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని అఖిల భారత �
South Central Railway | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. జనవరి 11, 12 తేదీల్లో విజయవాడ - భద్రాచలం రోడ్(07979), భద్రాచలం రోడ్ -