నిలోఫర్ దవాఖానలో కొందరు అధికారుల నిర్వాకం వల్ల లిఫ్ట్ ఆపరేటర్గా పని చేసిన వ్యక్తి ఏకంగా హెల్త్ ఇన్స్పెక్టర్ అయ్యారు. అర్హత లేకున్నా, నిబంధనల విరుద్ధంగా వచ్చిన పదోన్నతిపై వివరాల్లోకి వెళితే.. కోటే�
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో మైహోమ్ గ్రూపు సంస్థ, ఖుషీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్మించిన ప్రభుత్వ నూతన పాఠశాల భవనాన్ని మంగళవారం మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, మైహోమ్ గ్రూపు సం�
కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఓ ప్రైవేట్ వ్యక్తి సుమారు రెండు వందలకు పైగా ప్రజాపాలన దరఖాస్తులను డేటా ఏంట్రీ చేసేందుకు ఇంటికి తీసుకెళ్తూ కనిపించాడు.
‘రూ.25 లక్షలు ఇవ్వాలని.. లేకుం టే నీవు అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు ఫైల్ తయారు చేసి సీఎంకు పంపిస్తాం’ అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఓ అధికారిని బెదిరించారు.
Kite Festival | ఈ నెల 13 నుంచి 15 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న కైట్ అండ్ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. సచివాలయంలో వివిధ దేశాలు, రాష్ట్రాలకు �
ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి. అయితే వీటిని ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ ప్రక్రియపై ఇక్కడి జోనల్ అధికారుల�
కళలకు కాదేది అనర్హమని, చిత్రకారుని కుంచె నుండి జాలువారిన పెయింటింగ్లు సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తాయని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్ అన్నారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) హైదరాబాద్లో కొత్తగా మరో భవనాన్ని నిర్మిస్తున్నది. ఇప్పటికే ఐటీ కారిడార్లో సుమారు రూ.500 కోట్ల పెట్టుబడితో స్మార్ట్ డాటా సెంటర్ను నిర్మిస్తున్న
సమస్యల పరిష్కారానికి ప్రజావాణి దోహదపడుతుందని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి అన్నారు. సోమవారం సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె జోనల్ కమిషనర్�