Ramoji Rao | మీడియా దిగ్గజం రామోజీరావు మృతి పట్ల పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ ) హైదరాబాద్ చాప్టర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. తెలుగు జాతికి రామోజీరావు చేసిన సేవ ప్రశంసనీయమని.. ఆయన కీర్
Hyderabad | హైదరాబాద్ పరిధిలోని నార్సింగిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం సృష్టించింది. శశివర్దన్ రెడ్డి అనే వ్యాపారవేత్తను అర్ధరాత్రి సమయంలో రాయలసీమకు చెందిన ఓ గ్యాంగ్ బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్ల�
Ramoji Rao | ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు (87) అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణంతో రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలు, రాజకీయ, సినీ, వివిధ రంగాల ప్రముఖులు విషాదంలో మునిగి�
రుతుపవనాల ప్రభావంతో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వానలతో గ్రేటర్ వాతావరణం చల్లబడింది. శనివారం మధ్యాహ్నం నగరంలోని మెహిదీపట్నం, హిమాయత్నగర్, విద్యానగర్, అడిక్మెట్, తార్నాక, మౌలాలి తదితర ప్రాంతాల�
CBIT | సీబీఐటీలో IQAC డైరెక్టర్లకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. IQAC డైరెక్టర్లుగా ఉన్న సుశాంత్బాబు, త్రివిక్రమ్ గత కొంతకాలంగా మహిళా ప్రొఫెసర్లను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. దీనిపై ఓ మహ�
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అంది
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతను అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన గ్లోబల్
కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న నాన్టీచింగ్ వర్కర్స్ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవా�
‘బీఎస్సీ బయోమెడికల్ సైన్స్' పేరుతో నాలుగేండ్ల ఆనర్స్ డిగ్రీని ఈ విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 15 కాలేజీల్లో ప్రవేశపెట్టారు. ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున 750సీట్లకు అనుమతిచ్చారు.
టీహబ్లో యాక్సిలరేటర్ కేంద్రాన్ని ప్రారంభించింది అమెరికాకు చెందిన ఫాల్కన్ ఎక్స్ సంస్థ. యాక్సిలరేటర్ మెంబర్షిప్ ప్లాన్ పేరుతో స్టార్టప్లు అమెరికాలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు అవకాశాలు
Snake | హిమాయత్నగర్ లిబర్టీ కూడలిలో ఓ పాము కలకలం సృష్టించింది. కేబుల్ వైర్లపై నుంచి సిగ్నల్ పౌలు వద్దకు వెళ్తున్న ఓ పామును చూసి వాహనదారులు తమ వెహికిల్స్ను రోడ్డుపైనే ఆపేశారు.
Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గత రెండు రోజుల నుంచి ప్రతి సాయంత్రం భారీ వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటి
Rains | మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మెదక్ వరకు రుతుపవనాలు విస్తరించాయి.
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహానికి డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు పుంజుకున్నాయి.