బైక్ను ఢీ కొట్టిన లారీ వ్యక్తి మృతి | బైక్పై వెళ్తున్న దంపతులను లారీ ఢీ కొట్టడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ మెహిదీపట్నంలో రేతిబౌలి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోట�
ది లీడర్స్ ఆఫ్ న్యూ ఇండియా అవార్డు | ముంబైకి చెందిన మార్క్స్ మెన్ ఇండియా, న్యూస్-18 సంయుక్త ఆధ్వర్యంలో వివిద రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ప్రతియేటా ఇచ్చే ‘ది లీడర్స్ ఆఫ్ న్యూ ఇండియా’ అవార్డు�
Accident | నగరంలోని ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి రేతిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి బైకును ఢీకొట్టడంతో ఘటనాస్థలంలోనే వ్యక్తి మృతి చెందగా.. మహిళలకు తీవ్రగాయాలయ్యాయి.
రవాణా ఆధారిత అభివృద్ధికి చిరునామాగా.. 365 రోజులు 24/7 సిటీగా నిర్వహణ బిజినెస్ పోర్ట్, ఎడ్యు, హెల్త్, ఫన్పోర్ట్లు 1500 ఎకరాల్లో తీర్చిదిద్దేలా ప్లానింగ్ ఐటీ కంపెనీలు, నివాస ప్రాంతాలు, విందు, వినోదం, రవాణా వ్య�
సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీగా ఎన్ఐఏబీ నోటిఫికేషన్ జారీచేసిన కేంద్ర ప్రభుత్వం ఫలించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ కృషి హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ‘వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ�
హైదరాబాద్ : నగరంలోని రామంతాపూర్ బీజేపీ కార్పొరేటర్కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) జరిమానా విధించింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై చర్యలు తీసుకున్న జీ�
హైదరాబాద్ : చైన్ స్నాచింగ్కు పాల్పడ్డ డ్యాన్స్ మాస్టర్ను నగరంలోని ఎస్.ఆర్.నగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడిని సీహెచ్. వినోద్(27) గా గుర్తించారు. నల్లగొండ జిల్లా నార్కెట్పల్ల�
ఎడ్లబండి| వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఎడ్లబండిని బైక్ ఢీకొట్టి ఒకరు, బిల్డింగ్ పైనుంచి పడి మరొకరు మృతిచెందారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం నేరెళ్లలో శనివారం తెల్లవారుజాము
హైదరాబాద్ ఎయిర్పోర్ట్పై జీఎమ్మార్ వెల్లడి నాలుగు రాపిడ్ ఎగ్జిట్ టాక్సీవేలు ప్రారంభం న్యూఢిల్లీ, ఆగస్టు 20: జీఎమ్మార్ గ్రూప్ ప్రస్తుతం అమలు జరుపుతున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విస�
స్వచ్ఛభారత్ మిషన్లో కేంద్రం ప్రకటన వ్యర్థజలాల శుద్ధి.. పునర్వినియోగంలో ఘనత నగరవాసులకు అభినందనలు: పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరానికి జాతీయస�