యుద్ధ ప్రాతిపదికన వైకుంఠధామం పనులుఆగస్టులో అందుబాటులోకి ‘ముక్తి ఘాట్’దేశంలో ఎక్కడ లేని విధంగా తొలిసారి ఏర్పాటు..ఫతుల్లాగూడలో 6.2 ఎకరాల్లో అత్యాధునిక శ్మశాన వాటికగంగా జమునా తహజీబ్ కల్చర్ను చాటిచెప�
సొంత బావమరిదిని హత్య చేసిన బావపోలీసులు అదుపులో నిందితుడుమలక్పేట్ : నిండు గర్భిణి అయిన అక్కతో గొడవ పడితే చంపేస్తానని అన్న బావమరిదిని కత్తితో పొడిచి కడతేర్చాడు. శుక్రవారం రాత్రి మూసారాంబాగ్ చౌరస్తాలోన
మురిగిపోయిన ఓట్లు 21,309స్పష్టంగా కనిపించిన అవగాహన లేమిచెల్లని ఓట్లపై అభ్యర్థి వాణీదేవి అసంతృప్తిలెక్కింపు ప్రక్రియ వేగవంతంనేడు ఫలితం వెల్లడయ్యే అవకాశంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్
హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ మరో జాతీయ స్థాయి టోర్నీకి వేదిక కాబోతున్నది. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో 72వ జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్ష�
దుండిగల్,మార్చి19: ఇంజినీరింగ్ విద్యార్థులు డ్రోన్ల తయారీని ఒక అభిరుచిగా నేర్చుకుని, అందులో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశా�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్లో ఈనెల 31 నుంచి 43వ జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్బాల్ చాంపియన్షిప్ జరుగనుంది. నగరంలోని సరూర్నగర్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 4వ తేదీ వరకు టోర్నీ నిర్వహణకు ఏర్పాట్ల�
ఎంపీ రంజిత్రెడ్డిహైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఐపీఎల్ ఆతిథ్య వేదికల్లో హైదరాబాద్ను చేర్చాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వచ్చే నెల 9న మొదలయ్యే ఐపీఎల
పేస్మేకర్ పనిచేయకపోవడంతో రోగికి క్లిష్టమైన చికిత్స ఇది దేశంలోనే అరుదు.. నిమ్స్లో తొలిసారి: కార్డియాలజిస్టు సాయి సతీశ్ ఖైరతాబాద్, మార్చి 18: గుండె లయను క్రమబద్ధీకరించే పేస్మేకర్ శిథిలమైంద
ఉరుములతో చిరు జల్లులు కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): మరఠ్వాడా పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో
హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రాధాన్యం హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): మున్సిపల్శాఖకు ప్రభుత్వం రూ.15,030 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ అభివృద్ధికి భారీ నిధులు ప్రతిపాదించింది. పట్టణాల్లో వెజ్ అండ�
హైదరాబాద్ : ఆన్లైన్ మానవ అక్రమ రవాణా రాకెట్ ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. నగరంలోని కుషాయిగూడ పోలీసులతో కలిసి రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం గురువారం డెకాయి ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ