ఉస్మానియాలో రోగి అదృశ్యం | నారోగ్యంతో భాధపడుతూ ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్న వ్యక్తి అదృశ్యమైన సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.
ఆర్టీసీ అభివృద్ధి | ఆర్టీసీ సంస్థ లాభాల బాటలో పయానించేందుకు ప్రతి ఆర్టీసీ ఉద్యోగి, కార్మికులు బాధ్యతగా కృషి చేసినప్పుడే మనుగడ సాధ్యమని కాచిగూడ డీవీఎం అపర్ణ కల్యాణి అన్నారు.
దొంగగా మారిన డ్యాన్స్మాస్టర్ | పిల్లలకు డ్యాన్స్ నేర్పే ఓ డ్యాన్స్ మాస్టర్ ఉపాధి కరువై నేర ప్రవత్తిలోకి అడుగు పెట్టాడు. చైన్ స్నాచింగ్ చేసి 24 గంటల వ్యవధిలోనే పోలీసులకు చిక్కాడు.
ఎంఎన్ఆర్ పార్క్ | నల్లకుంట డివిజన్ విద్యానగర్ టీఆర్టీలో గల మోతె నాగేశ్వరరావు పార్కుతో పాటు వాలీబాల్ గ్రౌండ్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
నందికొండ: పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడాని�
మహేశ్వరం:కులమతాలకు అతీతంగా జరుపుకునే పీర్లపండుగను మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మతసామరస్యం ఉట్టి పడే విధంగా జరుపుకున్నారు. ప్రజలు అలాయ్,బలాయ్ ఆటలతో గ్రామాలలో సంబురాలు అంబరాన్నంటేలా అనందగా �
Water plus | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ మిషన్ కింద హైదరాబాద్ నగరం వాటర్ ప్లస్ ( Water plus ) హోదా పొందింది. ఈ మేరకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ నగర ప్రజ