జాతిని విద్య వైపు నడిపించడమే లక్ష్యం: ఎమ్మార్పీఎస్ ముషీరాబాద్, మార్చి 13: దళితులను విద్య వైపు నడిపించడమే లక్ష్యంగా సోమవారం నుంచి నిర్వహించనున్న భీందీక్షలో పాల్గొనాలని ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ
సత్తాచాటాలని కోహ్లీసేన తహతహజోరు మీదున్న ఇంగ్లండ్.. నేడు భారత్, ఇంగ్లండ్ రెండో టీ20రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్లో..తొలి టీ20లో ఇంగ్లండ్ పేసర్ల ముందు తేలిపోయిన టీమ్ఇండియా.. మొతెరాలో జరిగే మలిప�
పట్టభద్రులకు మంత్రి సబితాఇంద్రారెడ్డి వినతి రంగారెడ్డి, మార్చి 13 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న దివంగత మాజీ ప్రధ
అందజేసిన అర్చక సంఘం నేతలు హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అర్చక రథయాత్ర తీర్థప్రసాదాలతోపాటు ప్లవ నామ సంవత్సర పంచాగమును బ్రాహ్మణ సంక్షేమ పరిష�
హైదరాబాద్ : అక్రమంగా బంగారం రవాణా చేసేందుకు యత్నించిన ప్రయాణికుడిని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల అదుపులోకి తీసుకున్నారు. షార్జా నుంచి జీ-9458 విమానంలో ఓ ప్రయాణికుడు ఆర్జీఐ
మేడ్చల్ : జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను చోరీచేస్తున్న ఇద్దరిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 11 బైకులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం నిజాంపేట వద్ద బైక్పై అనుమానాస్పదం
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నారు. కవిత పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్.. కవితకు జన్మదిన శు�
హైదరాబాద్: రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమయ్యింది. పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయనున్నారు. �
అహింసా పోరాటంతోనే విజయం సాధించాం మన స్వాత్రంత్య్ర సంగ్రామం..ప్రపంచంలోనే ఉజ్వల ఘట్టం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభంలో సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ పతాకావిష్కరణ హైదరాబాద్, మార్చి 12 (నమ�
అవకాశం ఇవ్వండి నేనేంటో రుజువు చేసుకుంటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్ వాణీదేవి విజ్ఞప్తి మల్కాజిగిరి/హిమాయత్నగర్, మార్చి 12: ‘పట్టభద్రుల సమస్యలే కాదు.. బాపుతో దేశవిదేశాలు తిరిగి సామాజిక సమస్యలపైన
హైదరాబాద్లో పెట్టుబడుల వెల్లువ వరుసకట్టిన బడా కంపెనీలు, పరిశ్రమలు దిగ్గజ అమెజాన్, విప్రో, వెల్స్పన్ భారీ పెట్టుబడులు ఏడేండ్లలో 33ప్రపంచస్థాయి కంపెనీల రాక రూ. 2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు టీఎస్ �
హైదరాబాద్: పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ కింది భాగంలో పిల్లర్లకు ఏర్పాటు చేసిన డెకరేషన్ సామగ్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి
మరో రెండు రోజుల్లో పోలింగ్ 14న ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు 17న ఓట్ల లెక్కింపు దరఖాస్తు చేసుకున్న పట్టభద్రులకే ఓటు హక్కు నియోజకవర్గంలో 5,31,268 ఓటర్లు ఎన్నికల బరిలో 93మంది అభ్యర్థులు 799 పోలింగ్ కేంద్ర
హైదరాబాద్ : బంగారం స్మగ్లింగ్ కేసులో ఘనశ్యామ్ జ్యువెల్లర్స్ యజమాని కొడుకు ప్రీత్కుమార్ అగర్వాల్ను ఎన్ఫోర్స్మెట్ డైరక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. ఎగుమతి చేసే బంగారం విక్రయించి సొమ్ము చ�