హైదరాబాద్ : తాళం వేసిన ఉన్న ఓ ఫ్లాట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఉదయ్నగర్లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. షార్ట్ సర్క్యూ
హైదరాబాద్ : హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో వింత శిశువు జన్మించింది. నవజాత శిశువు పుట్టిన 2 గంటలకే ప్రాణాలు కోల్పోయింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ గర్భిణికి నెలలు నిండట�
అనంతపురం: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 30 మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కనగానపల్లి మండ�
ఇంకుడుగుంతలో పూడ్చిన రెండోభార్య నెలరోజుల తర్వాత వెలుగులోకి ఘోరం పిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నాడని హత్య! వనస్థలిపురం, మార్చి 10: ఇద్దరిదీ రెండో పెండ్లే. 9 నెలల కిందటే మళ్లీ కొత్త జీవితాన్ని ఆరంభిద్దామను�
మేడ్చల్ మల్కాజ్గిరి : ఓ భర్త తన భార్య లావుగా ఉందని వేధింపులకు గురి చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుక�
హైదరాబాద్ : పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని బీఎస్ మక్తాలో దారుణం జరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి వచ్చామంటూ పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు.. యువతి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తర్వ�
సిటీలో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉమెన్స్ డే ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ.. ఆటపాటలతో సందడే సందడి భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు స్త్రీ గొప్పతనాన్ని కీర్తిస్తూ.. స్ఫూర్తిదాయక ప్రసంగ
హైదరాబాద్కు దక్కని ఐపీఎల్ ఆతిథ్యం మెరుగైన వసతులున్నా పట్టించుకోని వైనం ఫ్రాంచైజీ లేకున్న అహ్మదాబాద్కు 12 మ్యాచ్లు చక్రం తిప్పిన బీసీసీఐ కార్యదర్శి జై షా మహారాష్ట్రలో రోజు రోజుకు కరోనా కేసులు ప�
కొత్తగా 800 మందికి ఉద్యోగావకాశాలు నాలుగో కార్యాలయాన్ని ప్రారంభించిన సంస్థ ‘లాక్డౌన్లోనూ మా వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించాం. క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడం వల్లనే ఇది సాధ్యమైంది. డిమాండ్కు అను�
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో సోమవారం కాల్పులు జరిగాయి. ఓల్డ్ సిటీలోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. స్థిరాస్తి వ్యాపారిగా ఉన్న హబీబ్ హష్మీ ఈ �
హైదరాబాద్ : రేబిస్ వ్యాధి ముదిరిందన్న భయంతో ఉరేసుకొని రోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరంలోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో సోమవారం ఈ ఘటన జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండల కేంద్రానికి చెందిన �
హైదరాబాద్ : ప్రయాణికులతో వెళ్తున్న కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు వచ్చి మంటలు అంటుకున్నాయి. నగరంలోని సైఫాబాద్ స్టేషన్ పరిధిలో తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది
వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ప్రతి నీటి చుక్క మూసీకి పోయేలా చర్యలు రూ. 100 కోట్లతో వరద కాల్వలు, డ్రెయిన్ల నిర్మాణం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో 37 చెరువుల అనుసంధానం చెరువుల్లోకి మురుగు చేరకుండా ర
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: హైదరాబాద్ను గోల్ఫ్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని, త్వరలో నగరంలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని భారత హ్యాండ్బాల్ సమా�