క్రెడాయ్ జాతీయ సర్వేలో వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపినప్పటికీ, హైదరాబాద్లో ఈ పరిశ్రమ గట్టిగానే నిలబ
సైబర్ నేరగాళ్లు | ఫేస్బుక్లో ప్రేమ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ డాక్టర్ను మోసం చేశారు. మహిళా డాక్టర్ పేరుతో ఫేక్ ఖాతాను సైబర్ నేరగాళ్లు సృష్టించారు
హైదరాబాద్ : కౌకూర్ అటవీ ప్రాంతంలో చనిపోయిన రియల్టర్ నవీన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు నగరంలోని జవహర్నగర్ పోలీసులు గురువారం తెలిపారు. జవహర్నగర్కు చెందిన నవీన్ రెడ్డి (32) రియల్ ఎస్టేట్ వ్యాప�
బ్లాక్ ఫంగస్ | బ్లాక్లో బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న రెండు ముఠాలను పేట్బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో
హైదరాబాద్, బెంగళూరుల్లో నియామకం న్యూఢిల్లీ, జూన్ 9: రవాణా సదుపాయాలు సమకూర్చే ఉబర్..టెక్నాలజీ, ప్రొడక్ట్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్తోపాటు బెంగళూరుల్లో ఉన్
ముంబై, జూన్ 8: ఎడ్యుటెక్ సేవల సంస్థ అప్గ్రేడ్..తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే ముంబై, బెంగళూరులలో సేవలు అందిస్తున్న సంస్థ..తాజాగా హైదరాబాద్తోపాటు ఢిల్లీ, కోల్కతాల్లో సేవలు అందిం�
మృగశిర కార్తె| నేడు మృగశిర కార్తె కావడంతో చేపల మార్కెట్లలో రద్దీ పెరిగింది. చేపల కోసం ప్రజలు పెద్దఎత్తున ఎగబడుతున్నారు. దీంతో హైదరాబాద్లోని రామ్నగర్ చేపల మార్కెట్ కిటకిటలాడుతున్నది. అదేవిధంగా రోడ్�
గ్యాంగ్ వార్| నగరంలోని డబీర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. చంచల్గూడా జైలు సమీపంలోని రోడ్డుపై ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కొందరు యువకులు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగ