మూడేండ్లలో రూ.585 కోట్ల పెట్టుబడులు పెడుతున్న సంస్థ కొత్తగా 1,500 మందికి ఉద్యోగావకాశాలు హైదరాబాద్, జూన్ 14: ఆజాద్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.585 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్లో తమ రెండో తయారీ కేంద్ర�
మంత్రి సత్యవతి రాథోడ్ | భారత అత్యున్నత న్యాయవ్యవస్థకు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమై తొలిసారిగా హైదరాబాద్ కు విచ్చేసిన జస్టిస్ ఎన్.వి. రమణను గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ రాజ్ భవన్లో మర్యాద �
హైదరాబాద్ : బ్లాక్మార్కెట్లో అధిక ధరలకు బ్లాక్ఫంగస్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నగరంలోని ఎస్.ఆర్.నగర్ పరిధి బీకే గూడలో నార్త్జోన్ టాస్క్ఫ�
స్పీకర్ పోచారం | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజ్ భవన్లో తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్ : వర్షాకాలంలో ఎదురయ్యే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. గతేడాది కురిసిన భారీ వర్షాలతో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యాచరణను ర�
సైఫాబాద్ నిజాం క్లబ్లో అగ్ని ప్రమాదం | నగరంలోని సైఫాబాద్ నిజాం క్లబ్లో అగ్నిప్రమాదం జరిగింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న క్లబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.