డిజిటల్ తరగతుల ఏర్పాటు | ఫిలింనగర్లోని రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాలలో సమర్థన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూ.3లక్షల వ్యయంతో డిజిటల్ క్లాస్రూమ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
మంత్రి ఎర్రబెల్లి | స్త్రీ నిధి ద్వారా ఏర్పాటు చేసిన 4 కోట్ల 31 లక్షల రూపాయలు విలువైన 632 కంప్యూటర్లు, యూ.పీ.యస్ లు, ప్రింటర్లను రాష్ట్రంలోని మండల, పట్టణ సమాఖ్యలకు, నైబర్ హుడ్ సెంటర్లకు మంత్రి పంపిణీ చేశారు.
పాలనకు అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు | రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పాలనకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని టీఆర్ఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు మాధవరం నర్సిహారావు అన్నారు.
హైదరాబాద్ : శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని ఓల్డ్ అల్వాల్లోని జొన్నబండ ఏరియా శివనగర్ ఉమామహేశ్వరస్వామి దేవాలయంలో శివుడికి మహాకాల రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తుల అధిక సంఖ్యలో పాల�
Covid Vaccination Drive | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో నేటి నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం కానుంది.
Hyderabad Metro | రాఖీ పండుగ, ఆదివారం సెలవు దినం కావడంతో మెట్రోరైళ్లలో ఇవాళ ప్రయాణికుల రద్దీ కనిపించింది. ఉదయం నుంచి రాత్రివరకు మెట్రో బోగీల్లో ప్రయాణికులు కిక్కిరిశారు.
హైదరాబాద్ : గడిచిన జూన్, జూలై మాసాల్లో హైదరాబాద్లో సాధారణానికి మించి నమోదైన వర్షపాతం ఆగస్టు నెలలో మాత్రమే సాధారణం కంటే తక్కువగా నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం.. గడి�
మాలెకు విమాన సర్వీసులు | జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్( శంషాబాద్) ఆదివారం హైదరాబాద్ నుంచి మాల్దీవులలోని మాలెకు విమాన సర్వీసులు పునఃప్రారంభించింది.
మంత్రి తలసాని | చారిత్రాత్మక సంపదను, పురాతన కట్టడాల పరిరక్షణ, బావుల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ సర్కారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి | నియోజకవర్గంలోని ఆయా డివిజన్ల కాలనీల్లో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు చేపడతామని ఎంఆర్డీసీ చైర్మర్, ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.