అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల ఎమ్మెల్యే మాగంటి | చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరైన చెక్కులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
వకుళాభరణంకు సన్మానం | మానవ హక్కుల కమిషన్ ప్రచార సభ్యుడు, ముద్ర మల్టీస్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ తిప్పినేని రామదాసప్పనాయుడు మార్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సన్మానించారు.
మేయర్ విజయలక్ష్మి | జీహెచ్ఎంసీ పరిధిలో 18 ఏండ్లు నిండిన వారందరికి కోవిడ్ టీకాలు వేయించాలని లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయల
హైదరాబాద్ : నగరంలోని చారిత్రక పర్యాటక ప్రదేశం ట్యాంక్బండ్పై ప్రతీ ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు విధించాలన్న నెటిజన్ల సూచనకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సమ్మతి తెలిపారు. పౌరుల సూచనన�
రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు | కలియుగ దైవం రాఘవేంద్ర స్వామి 350వ ఆరాధనోత్సవాలు బర్కత్పురలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠం, లింగంపల్లి శ్రీ రఘవేంద్ర బృందావన సమితిలో వైభవంగా జరిగాయి.
స్వరాష్ట్రం సాకారమైన తర్వాత తెలంగాణ సాధిస్తున్న విజయపరంపరలో తాజా ఘట్టం.. హైదరాబాద్లో ‘ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్’ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావడం. పెట్టుబడిదారులు, పారిశ్ర�
కంటోన్మెంట్ | కరోనా మహామ్మారిని తరిమికొట్టడానికి వందశాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంటి వద్ద టీకా ఇచ్చే కార్యక్రమానికి బల్దియాతో పాటు కంటోన్మెంట్ లో పది రోజుల పాటు ఇంటింటికి వ్యాక్సినేషన్ ఇచ్చే పక�
ఇద్దరు బాలుర అదృశ్యం | జహంగీర్ పీర్ దర్గా వద్ద పీర్ల ఊరేగింపు చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లిన ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉ�
ప్రమాదకరమైన ప్రాంతాల పరిశీలన | బాలంరాయి నుంచి న్యూ బోయిన్పల్లి చౌరస్తా వరకు, ఆ మార్గమధ్యలో ముస్లిం శ్మశానవాటిక వద్దనున్న ప్రమాదకరమైన మూలమలుపు ప్రాంతాన్ని సోమవారం హెచ్ఆర్డీసీఎల్ అధికారులు, లా అండ్