ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే 4నుంచి 5డిగ్రీల వరకు పడిపోతున్నాయి. దీంతో గ్రేటర్పై చలి పులి పంజా విసురుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఎముకలు కొరికేలా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు గజగజలాడిపోతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ గణనీయంగా పడిపోతుండటంతో పది జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో నగర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలిపులి గ్రేటర్ వాసులను వణికిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికమైంది. ఏజెన్సీ గ్రామాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కిందిస్థాయి గాలులు ఉత్తర,
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పగలంతా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ.. సాయంత్రానికి మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తున్నది.
ఉపరితల ఆవర్తనం విదర్భ దాని సమీపంలోని మరఠ్వాడ ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడిందని, రాబోయే మూడ్రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్త రు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హై దరాబాద్ �
రాష్ట్రంలో మూడు రోజులుగా భారీ వర్షాలకు కారణమైన మొంథా తుఫాను బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉత్తరాంధ్ర తీరం, ఈశాన్య తెలంగాణలో కేంద్రీకృతమైన తీవ్రవాయుగుండం... తీవ్ర అల్పపీడనం�
బంగాళాఖాతం తీరం అల్లకల్లోలంగా మారింది. బంగాళాఖాతం దాని పరిసరాల్లో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం ఆదివారం రాత్రి బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో ‘మొంథా’ తుపానుగా మారినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిం
రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో నిష్క్రమిస్తాయని, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలు ఇప్పటికే దక్షిణాది రాష్ర్టాల్లోకి ప్రవ�
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల రెండు రోజుల్లో రుతుపవనాలు భారతదేశం నుంచి పూర్తిగా ఉపసంహరించేందుకు అనుకూల వాతావరణం ఉన్నదని అధికారులు చె
రాష్ట్రవ్యాప్తంగా క్యుమిలోనింబస్ మేఘాలు దట్టంగా ఏర్పడటంతో కొద్ది సమయాల్లోనే భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.