రాష్ట్రంలో మండే ఎండలు కాస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగిస్తున్నది. మండే ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు 40కి చేరువగా నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం నగర రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల తీవ్రత వల్ల ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా కొద్దిరోజులుగా ఎండలు దంచికొడుతుండగా, రాబోయే రోజుల్లో వానగండం పొంచి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈనెల మొదటివారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా మండుటెండలు సెగలు పుట్టిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలక�
ఏప్రిల్, మే నెల రాకముందే రాష్ట్రంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఐదారు డిగ్రీలు ఎకువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల నుంచి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
రాష్ట్రంలో నేడు, రేపు(సోమ,మంగళవారం) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు(Rains) కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ రాష్ర్టాలపై ప్రభావం చూపుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తగ్గుముఖం పట్టాయి. దీంతో రాత్రి, ఉదయం సమయంలో చలి తీవ్రత పెరుగుతున్నది.
రాష్ట్రంలో పొడి వాతావరణంతో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఆదిలాబాద్, కామారెడ్డి, కుమ్రంభీంఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్�
రాష్ట్రవ్యాప్తంగా గత మూడ్రోజులుగా చలి తగ్గుముఖం పట్టగా, తాజాగా మళ్లీ చలి తీవ్రత పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, రంగార
TG Weather | గత కొద్దిరోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉదయం, సాయంత్రం వేళల్లో వీస్తున్న చలిగాలులతోపాటు దట్టమైన పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. వాయుగుండం తుఫానుగా మారితే ‘ఒర్ణబ్' అని పేరు పెడుతామని వెల్లడించింది.