హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావుకు ఢిల్లీకి చెందిన స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రదానం చేసింది.
బీసీసీఐ సహకారంతో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన హెచ్సీఏ అపెక్స్ కౌ�
పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలన్న సంకల్పంతోపాటు గ్రామంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)అధ్యక్షుడిగా ఉన్న అరిషణపల్లి జగన్మోహన్ర�
దండుమైలారం గ్రామానికి చెందిన హైదరాబాద్ కిక్రెట్ అధ్యక్షుడు జగన్మోహన్రావు తనకు జన్మనిచ్చిన ఊరు రుణం తీర్చుకోవాలనుకున్నారు. సొంత నిధులు, రౌండ్టేబుల్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో గ్రామంలోని జిల్లా ప
క్యురేటర్స్, అంపైర్లు, స్కోరర్లకు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ప్రధాన కార్యదర్శి దేవరాజ్ పేర్కొన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యుత్తమ పిచ్, మైదానం అవార్డును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు చెందిన ఉప్పల్ క్రికెట్ స్టేడియం కైవసం చేసుకుంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈసీఐఎల్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న టీ-20 అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్లో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. ఆదివారం కరీంన
మహిళా క్రికెటర్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) దేశవాళీ లీగ్స్ను ప్రవేశపెట్టబోతున్నది. బుధవారం నిజామాబాద్లో హెచ్సీఏ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఎథిక్స్ అధికారిగా ఉమ్మడి హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఎన్సీబీసీ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్రంలో ఔత్సాహిక యువ క్రికెటర్లకు వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.