IND vs ENG: బజ్బాల్ ఆటతో దూకుడుమీదున్న ఇంగ్లండ్.. ఇంచుమించూ అదే బాటలో ఉన్న రోహిత్ సేన.. ఈసారి హైదరాబాద్లో ‘ఉప్పల్ మే సవాల్’ అనేందుకు సిద్ధమౌతున్న నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) శుభ
ప్రపంచలోని ప్రఖ్యాత క్రికెట్ మైదానాలను పరిశీలించి వాటికి దీటుగా.. ఉప్పల్ స్టేడియంను తీర్చిదిద్దుతామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు వెల్లడించార
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అక్రమాలపై, ఈడీ విచారణ కొనసాగుతున్నది. హెచ్సీఏలో జరిగిన రూ.20 కోట్ల నిధుల స్వాహాపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నది.
పుష్కరకాలంగా నిలిచిపోయిన జోనల్ క్రికెట్ను పునరుద్ధరించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) నూతన కార్యవర్గం సిద్ధమైందని అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు అన్నారు.
IND vs AUS: ప్రపంచకప్లో మ్యాచ్ దక్కకున్నా కనీసం ఈ మెగా టోర్నీ ముగిశాక భారత్ – ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 03న ఉప్పల్ వేదికగా జరుగబోయే ఐదో టీ20ని అయినా చూసి ఆనందిద్దామనుకున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదుర�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడిగా అర్శనపల్లి జగన్మోహన్రావు (Jaganmohan Rao) బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు నూతన కార్యవర్గం కూడా బాధ్యలు చేపట్టింది.
Mohammad Azharuddin | మాజీ క్రికెటర్ అజారుద్దీన్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామాగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని ఆరోపిస్తూ హెచ్సీఏ సీఈవో సునీల్ చేసిన ఫిర్యాదుత�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)ను ప్రక్షాళన చేయడమే తమ ముందున్న లక్ష్యమని జగన్మోహన్రావు అన్నారు. అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతున్న ఆయన తన విజన్ను ఆవిష్కరించారు. నలభై ఏండ్లుగా హెచ్సీఏలో పే