పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలన్న సంకల్పంతోపాటు గ్రామంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)అధ్యక్షుడిగా ఉన్న అరిషణపల్లి జగన్మోహన్ర�
దండుమైలారం గ్రామానికి చెందిన హైదరాబాద్ కిక్రెట్ అధ్యక్షుడు జగన్మోహన్రావు తనకు జన్మనిచ్చిన ఊరు రుణం తీర్చుకోవాలనుకున్నారు. సొంత నిధులు, రౌండ్టేబుల్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో గ్రామంలోని జిల్లా ప
క్యురేటర్స్, అంపైర్లు, స్కోరర్లకు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ప్రధాన కార్యదర్శి దేవరాజ్ పేర్కొన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యుత్తమ పిచ్, మైదానం అవార్డును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు చెందిన ఉప్పల్ క్రికెట్ స్టేడియం కైవసం చేసుకుంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈసీఐఎల్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న టీ-20 అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్లో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. ఆదివారం కరీంన
మహిళా క్రికెటర్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) దేశవాళీ లీగ్స్ను ప్రవేశపెట్టబోతున్నది. బుధవారం నిజామాబాద్లో హెచ్సీఏ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఎథిక్స్ అధికారిగా ఉమ్మడి హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఎన్సీబీసీ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్రంలో ఔత్సాహిక యువ క్రికెటర్లకు వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.
IND vs ENG: బజ్బాల్ ఆటతో దూకుడుమీదున్న ఇంగ్లండ్.. ఇంచుమించూ అదే బాటలో ఉన్న రోహిత్ సేన.. ఈసారి హైదరాబాద్లో ‘ఉప్పల్ మే సవాల్’ అనేందుకు సిద్ధమౌతున్న నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) శుభ
ప్రపంచలోని ప్రఖ్యాత క్రికెట్ మైదానాలను పరిశీలించి వాటికి దీటుగా.. ఉప్పల్ స్టేడియంను తీర్చిదిద్దుతామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు వెల్లడించార
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అక్రమాలపై, ఈడీ విచారణ కొనసాగుతున్నది. హెచ్సీఏలో జరిగిన రూ.20 కోట్ల నిధుల స్వాహాపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నది.
పుష్కరకాలంగా నిలిచిపోయిన జోనల్ క్రికెట్ను పునరుద్ధరించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) నూతన కార్యవర్గం సిద్ధమైందని అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు అన్నారు.