హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో కొంత మంది ప్రొఫెసర్లు, కొన్ని విభాగాల డీన్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. విద్యార్థి సంఘాల ఎన్నికలను పర్సనల్గా తీసుకుంటు న్నారు.
ఉన్నతాధికారుల వరుస తప్పిదాలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కీర్తి పాతాళానికి పడిపోతున్నది. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఉన్నతాధికారుల గుత్తాధిపత్యంత
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని సరోజిని నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ సమస్యల వలయంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన హెచ్సీయూకు చెందిన ఆర్ట్స్ �
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని సరోజిని నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ సమస్యల వలయంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన హెచ్సీయూకు చెందిన ఆర్ట్స్ �
ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగి, దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) ప్రతిష్ఠ మసకబారుతున్నది. కొన్నేండ్ల పాటు హెచ్సీయూ దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో మ
ఆ యువకుడికి అంధత్వం అడ్డు కాలేదు.. లక్ష్యం చేరేందుకు సాకు కాలేదు.. రెండు కండ్లు కనిపించకపోయినా కృషి పట్టుదలతో ఢిల్లీ జేఎన్యూ పీహెచ్డీ ఎంట్రెన్స్ ఫలితాల్లో ఓపెన్ క్యాటగిరీలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్థులే దొరకడం లేదట. ఆ ఉద్యోగానికి అర్హత కలిగిన వారు దేశంలోనే లేరట. అవును.. హెచ్సీయూ ఉన్నతాధికారులే కంట్రోలర్�
భవనంపై పడి హెచ్సీయూ విద్యార్థికి తీవ్ర గాయాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం కౌశిక్(22) అనే విద్యార్థి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఇంటిగ్రేటెడ్ ఫై�
Central University | కొండాపూర్, జూన్ 11 : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక ప్లాటినం ర్యాంక్డ్ గ్రీన్ యూనివర్సిటీ గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ ఎంపిక సందర్భంగా 500 పాయింట్లలో 445 పాయింట్లు సాధించి
HCU | డిజిటల్ ట్విన్ టెక్నాలజీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ( సీవోఈ) ఏర్పాటు కోసం గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూ.5 కోట్ల గ్రాంట్ను మంజూరు చేసింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సీఎం రేవంత్రెడ్డి తన తప్పు ఒప్పుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు విచారణ స�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలిలో ప్రకృతి హననం కారణంగా జరిగిన డ్యామేజీని పూడ్చుకునేందుకు కాంగ్రెస్ కొత్త డ్రామాలకు తెరలేపింది.