జమ్మికుంట రూరల్ : రైతు నల్లచట్టాలు తెచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న పార్టీ బీజేపీ అని సీఎం కేసీఆర్ పాలనతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వర్దన్నపేట ఎమ్మెల్యే, మండల ఇంచార్జ్ ఆరూర�
వీణవంక రూరల్ : పేద ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని, కోట్లాది రూపా యలతో పేదవారి కోసం పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల�
హుజూరాబాద్ టౌన్ : తెలంగాణలోని సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పాటు పడుతున్న ముఖ్య మంత్రి కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గ ప్రజలు అండగా ఉండి టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్
హుజూరాబాద్ : బీజేపీ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో చెప్పాలని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ను కరీంనగర్ మేయర్ సునీల్రావు ప్రశ్నించారు. పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�
ఇల్లందకుంట: టీఆర్ఎస్ పార్టీతోనే హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాత మధు సమక్షంలో �
హుజూరాబాద్: ఈ ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపిస్తే..హుజూరాబాద్ నియోజకవర్గంలో 5 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టి, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తామని మంత్రి హరీశ్రావు స్ప�
గులాబీ పథకాలతో వేల కుటుంబాలకు లబ్ధి కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్తో ఆడబిడ్డలకు మేలు రైతుబంధు, రైతుబీమాతో అన్నదాతలకు అండ తొమ్మిది క్యాటగిరీల వారికి పింఛన్లతో ఆసరా యావత్తు దేశానికే దిక్సూచిగా నిలిచిన తె
హుజూరాబాద్లో కాంగ్రెస్ దురవస్థ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నింపిన టీపీసీసీ హైదరాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): ఏ రాజకీయ పార్టీ అయినా విజయమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తుంది. గట్టి పోటీ ఇచ్చేందు�
ప్రభుత్వ విప్ బాల్క సుమన్కమలాపూర్, అక్టోబర్ 17: అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని విప్ బాల్క సుమన్ తెలిపారు. ఆదివారం కమలాపూర్లో రజక కులస్థులతో సమావేశమయ్యారు. పేద, మధ్య తరగతి ప్రజల కోసం కల్య�
హుజూరాబాద్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఆకర్శితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలస వస్తున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్ నియోజవర్గంలోన