హుజూరాబాద్: ఈటల రాజేందర్ గెలిస్తే కేవలం ఆయనకే లాభమని, కానీ గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలిస్తే హుజూరాబాద్ అభివృద్ధి చెందుతుందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణ శాఖ అధ్యక్షుడు �
Minister KTR | నాగార్జున సాగర్లో జానా రెడ్డినే ఓడించాం. ఈటల రాజేందర్ అంతకన్నా పెద్ద లీడరా? అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. ఈట
దళితబంధుపై ఈటల, బీజేపీ అడ్డగోలు విమర్శలు ఉన్నతాధికారులపై ఈసీకి పసలేని ఫిర్యాదులు దళితబంధు డబ్బులు ఆపారంటూ ఆరోపణలు ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో చేరిన సొమ్ము ఈటల, బీజేపీ తీరుపై ప్రజల మండిపాటు హైదరాబాద్
దళితులను గొప్పవాళ్లను చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తీసుకొస్తే, దాన్ని ఆపే కుట్ర జరుగుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధును ఆపాలని కేంద్ర ఎన�
హుజూరాబాద్టౌన్ : నికార్సయిన తెలంగాణ ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని, గెల్లు గెలుపు నియోజకవర్గ అభివృద్ధికి మలుపుగా మారుతుందని కుడా చైర్మన్, తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్ష
హుజూరాబాద్ టౌన్ : పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్యాదవ్ కు పేదల బాధలు తెలుసు కనుక గెల్లు శ్రీనివాస్ గెలుపుతో హుజూరాబాద్లో పేదల కష్టాలు తీరుతాయని అందుకోసం గెల్లు శ్రీనివాస్ కారు గుర్తుకు ఓటు వేసి నియ�
జమ్మికుంట రూరల్ : రైతు నల్లచట్టాలు తెచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న పార్టీ బీజేపీ అని సీఎం కేసీఆర్ పాలనతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వర్దన్నపేట ఎమ్మెల్యే, మండల ఇంచార్జ్ ఆరూర�
వీణవంక రూరల్ : పేద ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని, కోట్లాది రూపా యలతో పేదవారి కోసం పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల�