హుజూరాబాద్ : ఈటలరాజేందర్ కు ఓటమి భయం పట్టుకుంది. ఓడిపోతాననే ఫస్ట్రేషన్ లో నోటికి వచ్చినట్లు మాట్లాడు తున్నడు. అరేయ్.. ఓరేయ్ అంటున్నడు. కూలగొడత, కాలబెడతా అంటున్నాడని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ ర
జమ్మికుంట చౌరస్తా : జమ్మికుంట ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా నిర్మించిన ఫ్లైఓవర్ సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు హామీ ఇచ్చారు. గురువారం హరీశ్రావు మడిపల్లి గ్రామం
ఇల్లందకుంట : టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాప్ యాదవ్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. గురువారం మండలంలోని సిరిసేడు గ్రామంలో అపర్ణ సోమేశ్వర దేవాలయం, ఇల�
హుజూరాబాద్ రూరల్, హుజూరాబాద్ నియోజవర్గ ప్రజలు అరుసార్లు ఈటల రాజేందర్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, సీఎం కేసీఅర్ రెండు సార్లు మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ది చేయలేదని ప్రభుత్వ విప్�
కరీంనగర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. బీసీలకు పచ్చి వ్యతిరేకని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య వ్యాఖ్యానించారు. మండల కమిషన్ నుంచి బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లను ఆ పార్టీ వ్య�
హుజూరాబాద్ : ప్రజల కోసం కానీ, హుజురాబాద్ నియోజకవర్గం పనుల కోసం కానీ కాకుండా సొంత అజండాతో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, అలాంటప్పుడు ఈటల కు ఎందుకు ఓటేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర
హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. అటు టీఆర్ఎస్ పార్టీ.. ఇటు బీజేపీ నాయకులు అన్ని గ్రామాల్లో కలియతిరుగుతున్నారు. కాగా, హుజూరాబాద్లో గురువారం ప్రచారం చేసేందుకు వచ�
Dalit Bandhu | 2014 నుంచి వందల పథకాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వమే అనుసరిస్తున్నది. ఎన్ని అవాంతరాలు వచ్చినా పథకాన్ని నిలిపివేసిన దాఖలా ఒక్కటీ లేదు. మ్యానిఫెస్టోలో పెట్టని పథకాలను
హుజూరాబాద్ టౌన్ : హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఒకరిద్దరిని ఆత్మహత్యకు పురిగొల్పి, టీఆర్ఎస్ పై విష ప్రచారం చేసి సానుభూతి ఓట్లు పొంది గెలుపొందాలని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్, బీజేపీ నాయకులు కొత్త డ