వీణవంక రూరల్ : దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం లో అమలు చేస్తున్నారని, పేదల సంక్షేమకోసం వేల కోట్ల రూపాలయలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్థి చేకూరేలా �
వీణవంక : అణగారిన వర్గాల ఆర్థికాభివద్ది కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకువచ్చి అకౌంట్లల్ల రూ.10 లక్షలు వేస్తే చేతికి అందే సమయానికి బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి ప్రేమేందర్రెడ్డి దళిత బంధు పథకాన్న�
జమ్మికుంట చౌరస్తా : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. ఆయన మంగళవారం జమ్మికుంటలోని 39 వ వార్డులో ఇంటింటి ప్రచారం న�
హుజూరాబాద్: ఈటల రాజేందర్ గెలిస్తే కేవలం ఆయనకే లాభమని, కానీ గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలిస్తే హుజూరాబాద్ అభివృద్ధి చెందుతుందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణ శాఖ అధ్యక్షుడు �
Minister KTR | నాగార్జున సాగర్లో జానా రెడ్డినే ఓడించాం. ఈటల రాజేందర్ అంతకన్నా పెద్ద లీడరా? అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. ఈట
దళితబంధుపై ఈటల, బీజేపీ అడ్డగోలు విమర్శలు ఉన్నతాధికారులపై ఈసీకి పసలేని ఫిర్యాదులు దళితబంధు డబ్బులు ఆపారంటూ ఆరోపణలు ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో చేరిన సొమ్ము ఈటల, బీజేపీ తీరుపై ప్రజల మండిపాటు హైదరాబాద్
దళితులను గొప్పవాళ్లను చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తీసుకొస్తే, దాన్ని ఆపే కుట్ర జరుగుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధును ఆపాలని కేంద్ర ఎన�
హుజూరాబాద్టౌన్ : నికార్సయిన తెలంగాణ ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని, గెల్లు గెలుపు నియోజకవర్గ అభివృద్ధికి మలుపుగా మారుతుందని కుడా చైర్మన్, తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్ష
హుజూరాబాద్ టౌన్ : పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్యాదవ్ కు పేదల బాధలు తెలుసు కనుక గెల్లు శ్రీనివాస్ గెలుపుతో హుజూరాబాద్లో పేదల కష్టాలు తీరుతాయని అందుకోసం గెల్లు శ్రీనివాస్ కారు గుర్తుకు ఓటు వేసి నియ�