షాద్నగర్టౌన్ : హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భారీ మోజార్టీతో గెలుపొందడం ఖాయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం హుజూరాబాద్లోని పలు గ్రామాల్ల
జమ్మికుంట : దళితులంటే బీజేపీకి పడదు. దళిత వ్యతిరేక పార్టీ అది. ఇగ ఈటలకు దళితులు ఎదగడం ఇష్టం లేదు. అందుకే ఆ పార్టీ నాయకులు దళిత బంధును ఆపిచ్చిన్రు. అయితే ఏమైతది.. మరో వారం రోజుల్ల మళ్లీ దళిత బంధు గ్రౌండింగ్ అ�
హుజూరాబాద్ : బడుగు బలహీన వర్గాల నేతగా చెప్పుకుంటున్న బీజేపీ నేత ఈటల రాజేందర్కు బీసీలకు చేసింది ఏమిలేదని, మీదికి మాత్రమే బీసీలపై ప్రేమ చూపిస్తాడని, బీసీ ఓట్లు అడిగే అర్హత ఆయనకు లేదని మాజీ మంత్రి ఎల్�
వీణవంక: “హుజూరాబాద్ నియోజకవర్గంకోసం కానీ, ఇక్కడి ప్రజలకోసంకానీ ఈటల రాజీనామా చేశారా..?..కేవలం తన స్వార్థంకోసం బయటకు వచ్చిన ఈటల రాజేందర్కు ఓటడిగే నైతిక హక్కే లేదు..” అని రాష్ట్ర ప్ర�
Huzurabad | నూలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేస్తున్న కేంద్ర ప్రభుత్వం నేత కార్మికుల నడ్డి విరుస్తున్నదని టీఆర్ఎస్ నేత ఎల్ రమణ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని వ�
హుజూరాబాద్ : ఉప ఎన్నికల్లో పనులు చేసే టీఆర్ఎస్ వైపు ఉంటారో… ముచ్చట్లు చెప్పే బీజేపీ వైపు ఉంటారో తెల్చు కోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయ�
జమ్మికుంట రూరల్ : కారు కేసీఆర్ నినాదాన్ని బలపరిచి, ఉద్యమ నిరుపేద విద్యార్ధి నాయకున్ని ఆశీర్వదించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. గురువారం పట్టణంలోని 29, 30 వార్డుల్లో మంత్రి ప్రచారం నిర్వహించారు. పాత కూర
హూజూరాబాద్ : టీఆర్ఎస్ పార్టీమీద ఉన్న అభిమానం ప్రకాశ్ను భద్రాచలం నుంచి హుజూరాబాద్కు నడిపించింది. సైకిల్ కు జెండాలు కట్టుకుని హూజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామగ్రామాన తిరుగుతూ ఎన్నికల ప్రచా
హుజూరాబాద్ : ఈటలరాజేందర్ కు ఓటమి భయం పట్టుకుంది. ఓడిపోతాననే ఫస్ట్రేషన్ లో నోటికి వచ్చినట్లు మాట్లాడు తున్నడు. అరేయ్.. ఓరేయ్ అంటున్నడు. కూలగొడత, కాలబెడతా అంటున్నాడని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ ర
జమ్మికుంట చౌరస్తా : జమ్మికుంట ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా నిర్మించిన ఫ్లైఓవర్ సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు హామీ ఇచ్చారు. గురువారం హరీశ్రావు మడిపల్లి గ్రామం
ఇల్లందకుంట : టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాప్ యాదవ్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. గురువారం మండలంలోని సిరిసేడు గ్రామంలో అపర్ణ సోమేశ్వర దేవాలయం, ఇల�
హుజూరాబాద్ రూరల్, హుజూరాబాద్ నియోజవర్గ ప్రజలు అరుసార్లు ఈటల రాజేందర్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, సీఎం కేసీఅర్ రెండు సార్లు మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ది చేయలేదని ప్రభుత్వ విప్�
కరీంనగర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. బీసీలకు పచ్చి వ్యతిరేకని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య వ్యాఖ్యానించారు. మండల కమిషన్ నుంచి బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లను ఆ పార్టీ వ్య�