హుజురాబాద్ : గెల్లు గెలుపు కోసం ఓ అభిమాని వినూత్న ప్రచారం చేపట్టాడు. హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపుకోసం భద్రాచలానికి చెందిన గిరిజనుడు తూతిక ప్రకాశ్ సైకిల్ యాత్ర
ఈటల ( etela rajender )కు వ్యక్తిగా ఓటు వేయడం వల్ల అదనంగా హుజూరాబాద్ ( Huzurabad )కు లేదా బీజేపీ ( BJP ) జాతీయ పార్టీ కనుక తెలంగాణ ( Telangana )కు జరిగే ప్రయోజనం ఏమిటీ? ఈటల, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని వేర్వేరుగా చూడాలా? రాజేంద�
నిరసనలతో అట్టుడికిన నియోజకవర్గం ఊరూరా దిష్టిబొమ్మల దహనాలు శవయాత్రలు, రాస్తారోకోలు రాజేందర్కు వ్యతిరేకంగా నినాదాలు మా నోట్లె మట్టికొట్టి నువ్వేం బాగుపడ్తవ్ అంటూ శాపనార్థాలు దళితవాడల్లోకి రావద్దంట�
ఉస్మానియా నుంచి హుజూరాబాద్ వరకు.. క్యాంపస్ నుంచి కమలాపూర్ వరకు.. రెండు గొంతుకలు ఒక్కటై ‘జై తెలంగాణ’ అని నినదించాయి. తమ కోసం కాకుండా, తండ్లాడుతున్న తెలంగాణ కోసం ఇద్దరూ ఒక్కరై పని చేశారు. మాటలు, మనసులు కలి�
ఓట్ల కోసమే ఈటల మొసలి కన్నీరు అబద్ధాలతో బట్టకాల్చి మీదేస్తుండు దళితబంధు పథకాన్ని ఆపేది లేదు ఆర్థిక మంత్రి హరీశ్రావు కమలాపూర్/కమలాపూర్ రూరల్, అక్టోబర్ 19: ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా �
హుజూరాబాద్ : రైతులకు రుణమాఫీ చేసిన టీఆర్ఎస్ వైపు ఉంటారో.. కార్పోరేట్ పెద్దలకు రుణమాఫీ చేసిన బీజేపీ వైపు ఉంటారో హుజూరాబాద్ ఓటర్లు ఆలోచించుకోవాలని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. �
ఇల్లందకుంట : మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు రౌతు భాస్కర్, గుంటి రాజు, రౌతు మొగిలి, రౌతు రాములు మంగళవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ�
సత్తుపల్లి :హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళితబంధును ప్రవేశపెట్టి అమలుచేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకునే వ
వీణవంక రూరల్ : దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం లో అమలు చేస్తున్నారని, పేదల సంక్షేమకోసం వేల కోట్ల రూపాలయలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్థి చేకూరేలా �
వీణవంక : అణగారిన వర్గాల ఆర్థికాభివద్ది కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకువచ్చి అకౌంట్లల్ల రూ.10 లక్షలు వేస్తే చేతికి అందే సమయానికి బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి ప్రేమేందర్రెడ్డి దళిత బంధు పథకాన్న�
జమ్మికుంట చౌరస్తా : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. ఆయన మంగళవారం జమ్మికుంటలోని 39 వ వార్డులో ఇంటింటి ప్రచారం న�