Woman Strangles Daughter | ఒక మహిళ తన ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్నది. భర్తతో జరిగిన గొడవ నేపథ్యంలో ఐదేళ్ల కుమార్తె గొంతునొక్కి హత్య చేసింది. తన కూతుర్ని భర్త చంపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Woman Murder Husband | ఒక మహిళ తన భర్తను హత్య చేసింది. ఐదు అడుగుల గొయ్యి తవ్వి అందులో పాతిపెట్టింది. తన భర్త పని కోసం కేరళ వెళ్లినట్లు స్థానికులకు చెప్పింది. అయితే ఆమెపై అనుమానం రావడంతో ఇంటి నుంచి పారిపోయింది.
జనగామ జిల్లా లింగలఘనపురం మండలంలో దారుణం చోటుచేసుకున్నది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను హత్యచేశారు (Murder). లింగాలఘనపురం మండలంలోని ఏనబావి గ్రామ శివారు పిట్టలోనిగూడెంకు చెందిన కాల్య కనకయ్య (30)కు ఇద్దరు భార్యలు �
Missing Case | ప్రేమ్కుమార్ ఉద్యోగ రీత్యా ప్రతిరోజు చేగుంటకు వెళ్తాడు. భర్త వెళ్లడం చూసిన అతడి భార్య ప్రియ తన మూడు సంవత్సరాల కూతురిని వెంట తీసుకుని శుక్రవారం ఇంట్లో నుండి వెళ్లినట్లు తెలిపారు.
Woman, Lover Arrested | భర్త, పిల్లలకు విషం ఇచ్చి చంపేందుకు భార్య, ఆమె ప్రియుడు ప్రయత్నించారు. అది ఫలించకపోవడంతో భర్తను కత్తితో పొడిచి చంపేందుకు యత్నించారు. తప్పించుకున్న భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భార్య, ఆమ�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయా హనీమూన్ హత్యను పోలిన మరో ఘటన బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లయిన 45 రోజులకే భర్తను హత్య చేయించిన ఓ నవ వధువును పోలీసులు అరెస్టు చేశారు.
Woman Kills Husband After Wedding | పెళ్లైన కొన్ని రోజుల్లోనే భర్తను భార్య హత్య చేయించింది. మేనమామను పెళ్లి చేసుకోవాలని భావించిన ఆ మహిళ, భర్తను చంపేందుకు అతడితో కలిసి ప్లాన్ చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు హంతకులతోపాటు ఆమ�
Murder | భార్యపై అనుమానం పెంచుకొని తాగుడుకు బానిసై అదే మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని మెట్టుపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది.
IPS Officer's Husband Arrested | వ్యాపారవేత్తలు, ఇతరులను ఐపీఎస్ అధికారిణి భర్త మోసం చేశాడు. రూ.7.42 కోట్ల ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ ఐపీఎస్ అధికారిణి భర్త ఇప్పటికే మరో కేసులో అరెస్టయ్యా�
ప్రేమికులు.. దంపతుల్లో చిన్నచిన్న గొడవలు సహజమే! భేదాభిప్రాయాలు రావడం కామనే! అయితే.. అవి జంటల మధ్య గిల్లికజ్జాల్లా ఉంటే ఫర్వాలేదు. కానీ, భాగస్వామిని టార్గెట్ చేసినట్టుగా వేధిస్తే మాత్రం.. ఇబ్బందులు తప్పవు.
Air India flight crash | కూలిన విమానంలో ఖుష్బూ రాజ్పురోహిత్ అనే నవ వధువు కూడా ఉన్నది. రాజస్థాన్ బలోతారా జిల్లాలోని అరబా గ్రామానికి చెందిన ఆమె పెళ్లి తర్వాత తొలిసారి లండన్లో ఉన్న భర్త వద్దకు వెళ్లేందుకు ఎయిర్ ఇండియ�