నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మధిర పట్టణంలో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని, దీనిపై స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్లక్ష్య
Madira | నిర్మాణం పూర్తయిన వంద పడకల హాస్పిటల్ను వెంటనే ప్రారంభించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా మధిర(Madira) పట్టణంలో శుక్రవారం ర్యాలీ(CPM concern) నిర్వహించారు.
సర్వర్ డౌన్. ఇది భూపాలపల్లిలోని జిల్లా ప్రధాన దవాఖాన(వంద పడకల ఆసుపత్రి)లో నిత్యం వినిపించే పదం. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి రోజూ వందల సంఖ్యలో ప్రజలు చికిత్స కోసం వస్తుండగా ప్రతి రోజూ ఓపీ 1500 దాటుతుంది. అ
సీజనల్ వ్యాధులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్తోపాటు గ్రామాల్లో విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుబ్బాక వంద పడకల దవాఖానలో 15 రోజులుగా రోగుల సం ఖ్య పెరిగింది.
రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని వంద పడకల దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ దవాఖానలో ముఖ్యమైన మాత్రలు, ఇంజక్షన్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పేరుకు వంద పడకల దవాఖాన అయినప్పటికీ మందుల కోసం మాత్రం ప్రైవేట్ మెడికల్ దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తుం
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దుబ్బాకలో వంద పడకల దవాఖాన భవన సముదాయాన్ని నిర్మించుకున్నామని, ఇక్కడ మూడు జిల్లాల ప్రజలకు వైద్యసేవలు అందటం చాలా సంతోషకరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
నియోజకవర్గ కేంద్రంలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రూ. 37.50 లక్షలతో చేపట్టిన వంద పడకల దవాఖాన భవన నిర్మాణానికి సోమవారం ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం భూమిపూజ చేశారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డు, వంద పడకల దవాఖాన, ఫైర్స్టేషన్కు విద్యుత్తు అధికారులు పవర్ కట్ చేశారు. దీంతో ఆయా కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంద�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కల్వకుర్తి నియోజకవర్గంలో నవశకం ఆరంభమైంది. అభివృద్ధిలో నియోజకవర్గ రూపురేఖలు మారిపోతున్నాయి. విద్య, వైద్యం, సాగునీరు పరంగా నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి జరిగిం�
ఉప్పల్కు వంద పడకల ఆస్పత్రి ని మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.37.50 కోట్ల నిధుల మంజూరుతో అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి జిల్లాలో గురువారం ప్రగతి జాతర కొనసాగింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ కవితతో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ములుగు, నర్సంపేట, మరిపెడలో పర్యటించారు.
ధర్పల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ) దశ మారింది. ఈ సీహెచ్సీని వంద పడకల దవాఖానగా మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్ సర్కారు.. నాణ్యమైన వైద
ఎంతో మంది పేదలు విలువైన వైద్యం చేయించుకోలేని వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడింది. ప్రస్తుతం ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకోలేని పరిస్థితులు ఉన్నాయి.