మండల పరిధిలోని బోరంచ గ్రామంలో ప్రసిద్ధి చెందిన నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప తెలిపారు.
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 8 వరకు హుండీల ద్వారా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా.. రూ.2,67,88,598 ఆదాయం సమకూరిందని దేవస్థానం ఈవో లవన్�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో మెస్రం వంశీయులు, ఆలయ కమిటీ, రెవెన్యూ, దేవాదాయ, ఐటీడీఏ, పోలీస్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో సోమవారం జాతర హుండీ ఆదాయాన్ని లెక్కించారు.
యాదగిరిగుట్ట దివ్యక్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు.
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారల హుండీలను ఆలయ అధికారులు గురువారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ట బందోబస్తు మధ్య సిబ్బంది. శివసేవకులు ఉభయ దేవాలయాలతో ప�
శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది మరియు శివసేవకులు ఉభయ దేవా�
హైదరాబాద్ : మేడారం జాతర హుండీల లెక్కింపును బుధవారం ప్రారంభించారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 497 హుండీల్లో ఇప్పటివరకు 65 హుండీలన�
శ్రీశైలం : శ్రీశైలం దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయంలోని హుండీలను శుక్రవారం అక్కమహాదేవి అలంకార మండపంలో లెక్కించారు. పటిష్టమైన నిఘా మధ్య ఆలయ సిబ్బంది, శివసేవకులు, �
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం జరిపారు. వేకువ జామునే ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన నిర్వహించారు. ఉత్సవమూర్త�
బీబీనగర్ : మండల పరిధిలోని పడమటిసోమారం గ్రామంలో గల లింగబసవేశ్వరస్వామి హుండీ లెక్కింపును కార్యనిర్వహన అధికారి వెంకట్రెడ్డి, ఈఓ నరేందర్రెడ్డి, దేవస్థాన చైర్మన్ వాకిటి బస్వారెడ్డి ఆధ్వర్యంలో మంగళవార�