కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని శుక్రవారం జిల్లా దేవాదాయశాఖ అధికారులు లెక్కించారు. దేవాదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ భాస్కర్, ఇన్స్పెక్టర్ ప్రణీత్�
వికారాబాద్ : అనంతపద్మనాభస్వామి కార్తీకమాసం పెద్ద జాతర ముగియడంతో స్వామివారి హుండిని మంగళవారం లెక్కించారు. 28రోజుల పాటు ఆలయంలో జాతర ఘనంగా జరిగింది. జాతరలో భక్తులు తమ తమ కానుకలను హుండీలో వేసి వారి వారి మొక్
శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.1.81కోట్లు | జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం దేవస్థానానికి భారీగా ఆదాయం వచ్చింది. 17 రోజుల్లో రూ.1.81 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి
కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని బుధవారం జిల్లా దేవాదాయశాఖ అధికారులు లెక్కించారు. దేవాదాయశాఖ జిల్లా ఇన్స్పెక్టర్ ప్రణీత్కుమార్ సమక్షంలో అమ్మ వార�
హుండీ లెక్కింపు | మోండా డివిజన్ శివాజీనగర్లోని శ్రీ వేంకటేశ్వర పెరుమాళ్ స్వామి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ చైర్మన్ వై. నర్సారెడ్డి, ఇన్స్పెక్టర్ రవికుమార్, ఈఓ శ్రీనివాస శర్మల సమక�
మెహిదీపట్నం: చారిత్రాత్మక గోల్కొండ జగదాంబికఎల్లమ్మ ఆలయం బోనాలు ఈ ఆదివారంతో ముగియనున్నాయి. గురువారానికి 8 పూజలు ముగిశాయి. ఇదిలా ఉండగా జగదాంబిక ఎల్లమ్మ ఆలయం హుండీని గురువారం సాయంత్రం మూడోసారి లెక్కించార�
హుండీ లెక్కింపు | శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబికా అమ్మవార్ల హుండీలను శుక్రవారం ఉదయం లెక్కించారు. 10 రోజులకుగాను రూ. కోటి 82 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.