బలవంతంగా భూసేకరణ, లీజు ప్రతిపాదనతో అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని, వారి నుంచి తమకు ప్రాణభయం ఉన్నదని భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల, కాపు రం భూ నిర్వాసితులు పేర్కొన్నారు.
జవహర్నగర్ డంపింగ్ యార్డు వల్ల ఏర్పడుతున్న కాలుష్య కారకులపై చర్యలు తీసుకోవాలని ఇచ్చిన సూచనలకు స్పందించకపోవడంపై పీసీబీ చైర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్పై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. డంపింగ�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులే స్వీపర్లు పేరుతో ‘నమస్తే ’ ప్రచురించిన కథనాన్ని తెలంగాణ హెచ్ఆర్సీ బుధవారం సుమోటోగా స్వీకరించింది. విద్యార్థులను చదువుకు దూరం చేసేలా చెత్త ఊడిపించడం, మెట్లు కడిగించ�
HRC | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ గేట్ వద్ద జరిగిన బస్సు ప్రమాదాన్ని రాష్ట్ర హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఈ ప్రమాద ఘటనపై డిసెంబర్ 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని మా�
ఎలాంటి షరతులు లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను తిరిగి ఇవ్వాలని పలు కాలేజీలకు రాష్ట్ర మానవ హకుల కమిషన్ (హెచ్ఆర్సీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది, పరిప�
రాష్ట్రంలోని ఇందిరా మహిళా శక్తి కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) ఆదేశించింది.
జడ్చర్లలో కరెంటుషాక్తో పదేండ్ల బాలుడు మరణించిన ఘటనను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. బాలుడు కుటుంబానికి 5 లక్షల పరిహారంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖపరమై�
సులబ్ ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ పై హెచ్ఆర్సీ(HRC)లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైనట్లు సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్ర�
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ), లోకాయుక్తల నూతన పాలకవర్గం నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని సామాజిక కార్యకర్తలు బుర్ర శ్రీనివాస్, గుడిచుట్టు రామనాథం ఆరోపించారు. ప్రభుత్వం పంపించిన ఈ ఫైల్ను తి
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నదీ ఈ నెల 16లోగా తెలియజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో సీఎం, ప్రతిపక్ష నేత ఇతరులతో కూడిన కమిటీ తీస
సుల్తాన్బజార్ : బేగంబజార్ మచ్చి మార్కెట్లో నడిరోడ్డుపై జరిగిన పరువు హత్యను రాష్ట్ర మాన వ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది.మార్కెట్లో అందరూ చూస్తుండగానే అంత దారుణంగా, కిరాతకంగా నీరజ్ పన్వర్�
ఆమనగల్లు : కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహించిన జర్నలిస్టుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకం అని హ్యూమన్ రైట్స్క్లబ్, పారా ఆర్గనైజేషన్ కో-ఆర్డినేటర్ కొమ్ము తిరు