రాష్ట్రంలోని ఇందిరా మహిళా శక్తి కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) ఆదేశించింది.
జడ్చర్లలో కరెంటుషాక్తో పదేండ్ల బాలుడు మరణించిన ఘటనను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. బాలుడు కుటుంబానికి 5 లక్షల పరిహారంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖపరమై�
సులబ్ ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ పై హెచ్ఆర్సీ(HRC)లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైనట్లు సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్ర�
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ), లోకాయుక్తల నూతన పాలకవర్గం నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని సామాజిక కార్యకర్తలు బుర్ర శ్రీనివాస్, గుడిచుట్టు రామనాథం ఆరోపించారు. ప్రభుత్వం పంపించిన ఈ ఫైల్ను తి
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నదీ ఈ నెల 16లోగా తెలియజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో సీఎం, ప్రతిపక్ష నేత ఇతరులతో కూడిన కమిటీ తీస
సుల్తాన్బజార్ : బేగంబజార్ మచ్చి మార్కెట్లో నడిరోడ్డుపై జరిగిన పరువు హత్యను రాష్ట్ర మాన వ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది.మార్కెట్లో అందరూ చూస్తుండగానే అంత దారుణంగా, కిరాతకంగా నీరజ్ పన్వర్�
ఆమనగల్లు : కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహించిన జర్నలిస్టుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకం అని హ్యూమన్ రైట్స్క్లబ్, పారా ఆర్గనైజేషన్ కో-ఆర్డినేటర్ కొమ్ము తిరు
కరోనా రూల్స్ పట్టనివారి నుంచి వసూలు హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని కోర్టు ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసుల