సుల్తాన్బజార్ : బేగంబజార్ మచ్చి మార్కెట్లో నడిరోడ్డుపై జరిగిన పరువు హత్యను రాష్ట్ర మాన వ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది.మార్కెట్లో అందరూ చూస్తుండగానే అంత దారుణంగా, కిరాతకంగా నీరజ్ పన్వర్ను హతమార్చడాన్ని సీరియస్గా పరిగణించిన కమిషన్ జూన్ 30లోగా పూర్థి స్థాయి నివేదికను సమర్పించాలని నగర పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది.