భర్త మరణించిన తర్వాత అత్తింటి నుంచి గెంటివేసేందుకు ప్రయత్నించిన అత్తమామల వాదనలను తోసిపుచ్చుతూ, వితంతువుకు ఆ ఇంట్లో నివసించే హక్కు ఉందని కేరళ హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది.
ఈ ఆధునిక సమాజంలో భార్యాభర్తలిద్దరూ ఇంటి బాధ్యతలను, పనులను సమానంగా పంచుకోవాల్సిందేనని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. తనకు విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంట�
ఎండాకాలం వచ్చిందంటే నీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని ఆడబిడ్డల కన్నీటి కష్టాలన
రాష్ట్రంలో ప్ర తి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయ ని, దళితుల ఆర్థిక అభివృద్ధికే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
‘ఇంటింటికీ వెళ్లి ప్రభు త్వ పథకాలను వివరిస్తాం. నగరంలో భారత రాష్ట్ర సమితి మరింత బలోపేతానికి కృషి చేస్తాం’ అంటూ బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ప్రకటించారు. కరీంనగర్ కార్పొరేషన్పై తిరిగి గుల�
శంకర్పల్లి మున్సిపాలిటీలోని, మండలంలోని ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధ జలాలను అందిస్తున్నారు. ముఖ్యంగా భగీరథ నీళ్ల రాకతో గ్రామాల్లోని ఆడబిడ్డలకు ఇక్కట్లు దూరమయ్యాయి. మండలంలో 18వేలు, మున్సిపాలిటీలో 5500
మండలంలో 11గ్రామ పంచాయతీలు ఉండగా, 14 గ్రామాలు ఉన్నాయి. ఇందులో మొత్తం జనాభా సుమారు 20వేలకు పైగా ఉంది. మండ లంలో మొత్తం 11 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను నిర్మించారు. మొత్తం 42.336 కిలోమీటర్ల పైప్ లైన్ వేశారు
అక్రమ కట్టడాలకు చెక్ పెట్టడానికి, ఆస్తిపన్ను వంద శాతం వసూలు కావడానికి, ఇండ్ల స్థలాల పంపిణీ, రుణాలు, సామాజిక పింఛన్లు, సంక్షేమ పథకాలు అర్హులకు పారదర్శకంగా అందడానికి ప్రతి ఇంటికి ఆధార్ సంఖ్యను లింక్ చేయ�
రాష్ట్రంలోని ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం హైదర్గూడలో�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఆడంబరంగా నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబ్నగర్ జడ్పీ సమావేశ మందిరంలో మహబూబ్నగర్ జిల్లా అధికారులతో నేరుగా, నారాయణపేట జి
ఊరంతా మహాలక్ష్మిగా శోభిల్లుతుంది శ్రావణ వరలక్ష్మి. సేద్యం ఆమెదే. స్వేదం ఆమెనే. వేదన ఆమె కోసమే. శోధన ఆమె కోసమే. ఆ సిరి మహాలక్ష్మి మాత్రం తాను ఎక్కడుంటానో నిక్కచ్చిగా చెప్పింది. ముగ్గుల లోగిళ్లలో స్థిరంగా ఉ�
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని స్పష్టం చేశారు. నియో
జిల్లాలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. జడ్పీ కార్యాలయంలోని తన ఛాంబర్లో శుక్రవారం స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాథో�
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆధిత్యనగర్ పేజ్�